యలమంచిలి మండలం యూ టీ ఎఫ్ శాఖకు ప్రధమ స్థానం.
ప్రస్తుత కూటమి ప్రభుత్వ పని తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి , అసహనం తో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. యూటీఎఫ్ యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలిలో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి అధిక సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ ప్రభుత్వ బిల్లుల ఎలా పాస్ అవుతున్నాయని ప్రశ్నించారు. మండలిలో తానొక్కడే ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, ప్రజావ్యతిరేక దోపిడీ విధానాల పై పోరాటం చేస్తున్నానన్నారు. ఈ…