Telugu News Power

కంటి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమ

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎస్.ఎమ్. ప్రభుత్వ అటానమస్ కళాశాల నందు ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 1,2, హెల్త్ కేర్ సెంటర్, రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు పాలకొల్లు ఆర్.ఆర్. లయన్స్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రై ఐ సిండ్రోమ్’ (కళ్లు ఆరిపోవడం) అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు…

Read More

జేజేశ్వరరావు వైద్య ఖర్చులకు యూటీఎఫ్ రూ. 33 వేల సహాయం.

యలమంచిలి: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి (57) పాలకొల్లు , డిఎన్ఆర్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జేజేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.33 వేల రూపాయలు సేకరించి అందించారు. వారు, వారి బంధువులు, శిష్యుల నుంచి సేకరించి, ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణకు ఈ మొత్తం అందజేశారు. మరో రూ.13 వేలు సోమవారం జమ చేయాలని నిర్ణయించారు. జేజేశ్వరరావు భార్య ఖాతాకు రూ.33 వేలు ఆదివారం జమ చేసారు. ఉపాధ్యాయుని, దండు పద్మావతి…

Read More

గైనకాలజిస్ట్ కోసం ధర్నా చేస్తా – రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అల్టిమేట

రాజోలు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) నెలరోజులలలోపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టు పోస్టు భర్తీ చేయకపోతే ఆసుపత్రి వద్ద స్వయంగా ధర్నా చేస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ, తాను గత రెండు సంవత్సరాలుగా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు గైనకాలజిస్ట్ ను నియమించమని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు,…

Read More

ఉచిత వైద్య శిబిరంలో కళ్ళజోళ్ళు పంపిణి

పాలకొల్లు: మార్చి, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. స్థానిక రాజవల్లి రాధా రామన్ లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం నిర్వహించారు. కంటి చూపు పరీక్షలకు 160 మంది హాజరు కాగా, 112 మందికి మన్యం జగ్గమ్మ సత్రం వారు ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి…

Read More

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన శిబిరం.

పాలకొల్లు: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా, స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం అవగాహన నిర్వహించారు. టిబి విముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ నవ్య జీవన్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, టీబీ వ్యాధిగ్రస్తులు 100 రోజుల్లో పూర్తిగా నయం చేసుకునే మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదని, సకాలంలో, ఆసుపత్రిలో ఉచితంగా అందించే వైద్య…

Read More

రోగులకు మెరుగైన సేవలు -వైద్యాధికారిణి డాక్టర్ మాధురి

పాలకొల్లు: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి చీఫ్ సూపరిండెంట్ డాక్టర్ యర్రా మాధురి సోమవారం వెల్లడించారు. తన నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆసుపత్రిలో, డాక్టర్లు25 మంది, స్టాఫ్ నర్స్ లు 24 మంది, హెడ్ నర్సులు…

Read More

హెచ్ పి వి ఉచిత టీకా కార్యక్రమం.

భీమవరం: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి లో మహిళలకు సర్వికల్ క్యాన్సర్ (హెచ్ పి వి) నివారణకు కీలకమైన టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, స్థానిక జనసేన,ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. మహిళలు మరియు బాలికలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికలు 9 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలు హెచ్‌పీవీ వ్యాక్సిన్…

Read More

నేడే ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉచిత టీకా.

అమరావతి: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) బాలికల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా టీకా వేసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభిస్తారు. బాలికలు యువతుల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నది. ఈ వ్యాధి నివారణకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్యాన్సర్ ముప్పు 14 -15 ఏళ్ల మధ్య బాలికలకు ఎక్కువగా పొంచి ఉంది. ఇందుకుగాను హెచ్ పి వి టీకా వేసే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ…

Read More

గ్రామ గ్రామానికి వైద్యం.

పాలకొల్లు:ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) గ్రామ గ్రామానికి వచ్చే,సంచార చికిత్స కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డాక్టర్ ఎం నవ్య జీవన్ కోరారు. లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కాపవరం సచివాలయం వాలమర్రు గ్రామంలో సంచార చికిత్స శిబిరాన్ని డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవ్య జీవన్ మాట్లాడుతూ, ఈ క్యాంపు నందు బీపీ. షుగర్ ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం. గర్భిణీ స్త్రీలకు సలహాలు…

Read More

క్షయ వ్యాధి పరీక్షలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో టీబీ వారోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి క్షయ అనుమానిత గలవారికి రెండు వారాల మించి దగ్గు,జ్వరం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం లక్షణాలు గల వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి మరియు అవసరమైన…

Read More