వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ.
పాలకొల్లు: ఏప్రిల్, 15(న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, పకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి కి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ అధికారి పి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, కోతల పూర్తయ్యాక వరి చేలో పచ్చిరొట్టపైరు విత్తనాలు చల్లాలని సూచించారు. ఇందుకు, నవధాన్యపు కిట్లను వేయాలని తెలిపారు. భూమి ఖాళీ ఉండకుండా, పచ్చి రోట్ట తో కప్పినట్లయితే భూమిలోని పోషకాల, సూక్ష్మజీవులు నష్టపోకుండా ఉంటాయన్నారు. ఈ పచ్చిరొట్ట ను…