మోసం గురూ! రొయ్యల రైతుల గగ్గోలు. టన్నుకు రూ. 10వేలు కొట్టేస్తున్న కొనుగోలుదారులు. బిల్లులు దాచి పెట్టండి, భగవాన్ రాజు పిలుపు.
పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల నుంచి కొనుగోలు చేసే రొయ్యల గ్రేడ్లు మతలబు ద్వారా టన్నుకు రూ. 10 వేలు కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం జరిగిన సమావేశంలో ఆరోపించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, దళారులు రొయ్యల రైతులను నష్టపరిచే మోసపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. గత నెల 29 నుంచి 70 నుంచి 80 కౌంటర్ వరకు పది…