Skip to main content

Telugu News Power

మోసం గురూ! రొయ్యల రైతుల గగ్గోలు. టన్నుకు రూ. 10వేలు కొట్టేస్తున్న కొనుగోలుదారులు. బిల్లులు దాచి పెట్టండి, భగవాన్ రాజు పిలుపు.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల నుంచి కొనుగోలు చేసే రొయ్యల గ్రేడ్లు మతలబు ద్వారా టన్నుకు రూ. 10 వేలు కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం జరిగిన సమావేశంలో ఆరోపించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, దళారులు రొయ్యల రైతులను నష్టపరిచే మోసపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. గత నెల 29 నుంచి 70 నుంచి 80 కౌంటర్ వరకు పది…

Read More

సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి.

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో భేటీ మంగళగిరి: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడుకు సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన…

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. -ఆక్వా రైతు సంఘం హెచ్చరిక.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సభ కోనసీమ జిల్లా నుంచి ప్రారంభించి, రాష్ట్ర రాజధాని అమరావతికి, అక్కడ నుంచి దేశ రాజధాని…

Read More

రైతు సమస్యలపై ఎట్టకేలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కష్ట కాలంలో రైతులకు అండగా నిలవాలని వ్యవసాయ అధికారులను, మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన కార్యాచరణ ప్రణాళిక, రైతు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపాతం 69 శాతం లోటు ఉందని, వచ్చే మూడు నెలల్లో…

Read More

రాష్ట్ర ఆక్వారైతు సదస్సుకు హాజరు కావాలి -రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లులో ఈనెల 30న రైతు సదస్సుకు భారీ ఏర్పాట్లు.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా కుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 30న పాలకొల్లులో ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆక్వారైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పత్రికలకు శనివారం వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీడు రేటు నిర్ధారణకు ముందుగా, ప్రాసెసింగ్ రేటు ఫార్ములా అనుసరించి రేటు నిర్ధారించాలని…

Read More

వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్

మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ దిశగా అడుగులు రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ వనరుల సాయంతో లక్షల విత్తన బంతులు వెదజల్లే పక్రియ పూర్తి. 30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధితో పూర్తి చేయాలన్న పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమంపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. అమరావతి: జూలై, 25(…

Read More

కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర ఆక్వా రైతు సంఘ ప్రతినిధులు.

న్యూఢిల్లీ : జూలై 20, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లను ఢిల్లీలో సోమవారం కలిసింది. రొయ్యల మేత ధరల నియంత్రణకు జన్యు మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరింది. అమెరికా, చైనా, ఐరోపా, తదితర ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. భారత-అమెరికా…

Read More

రాజకీయ ముసుగు వెయ్యొద్దు రొయ్యల రైతుల పైన. -జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఖండన.

పాలకొల్లు: జూలై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలకు వంత పలుకుతున్నారన్న వైసీపీ నాయకుల విమర్శను జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం సభకు హాజరవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం తగదు అన్నారు. విమర్శలు చేసిన నాయకులు అసలు ఆక్వా రైతుల కాదని వివరించారు. అందువల్ల ఆక్వా రైతులు కష్టసుఖాలు వారికి…

Read More

దిగమర్రు లో రైతుబడి కార్యక్రమం.

పాలకొల్లు: జులై, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పొలం పిలుస్తుంది కార్యక్రమo దిగమర్రులో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్, కౌరు సందీప్, తమ్మినీడి చంద్రశేఖరు, మాజీ సర్పంచ్ రాపాక నగేష్ కరుణాకరన్, రైతులు పాల్గొన్నారు సహాయ సంచాలకు పి మురళీకృష్ణ మాట్లాడుతూ, పంట పొలాలకు నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందని రైతులు ఎటువంటి కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. యూరియా, డిఏపి కావాల్సినంత ఎరువు మన మండలంలో అందుబాటులో ఉన్నదని ఎవరో ఇబ్బంది పడవద్దని…

Read More

రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ లకు శిక్షణ.

పాలకొల్లు: జూలై 14, (తెలుగు న్యూస్ పవర్. కామ్) సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, పాలకొల్లు వారి అధ్యక్షతన రైతు సేవ కేంద్రం ఇన్చార్జులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సహదేవరెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మార్టేరు వరి పరిశోధన స్థానం,డాక్టర్ మల్లికార్జున రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి హాజరయ్యారు. డాక్టర్ సహదేవరెడ్డి ఇన్చార్జి ఏడిఆర్ మార్టేరు వరి పరిశోధన స్థానం వారు…

Read More