Skip to main content

Telugu News Power

అమరావతి క్రీడా సంరంభం ప్రారంభం.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక అమరావతి క్రీడోత్సవాలు బుధవారం స్థానిక బి.ఆర్.ఎం.వి ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు 120 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో కోరుకుంటున్నారు. యోగ, చెస్, ఇండోర్ గేమ్స్ తో పాటు, కోకో, కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నారు. అండర్ 17 నుంచి అండర్ 23 వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్…

Read More

వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్‌కు రజతం. పర్సనల్ బెస్ట్ ప్రదర్శనతో మెరిసిన భారత అథ్లెట్!

గ్లాస్గో: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కామన్‌వెల్త్ గేమ్స్ 2026 వేదికగా భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన భారత స్టార్ అథ్లెట్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకున్నారు. ​పోటీలో భాగంగా హర్జిందర్ కౌర్ స్నాచ్ విభాగంలో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 126 కేజీలు ఎత్తి.. మొత్తం 227 కేజీల భారంతో తన కెరీర్‌లోనే…

Read More

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు 29 నుంచి ప్రారంభం.

పాలకొల్లు: జూలై,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరావతి ఛాంపియన్షిప్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈనెల 29 నుంచి ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పూర్తి వివరాల కోసం బోనం రవిబాబు 9246043029, వై.సత్యనారాయణ9492728604 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పాలకొల్లు, పూలపల్లి, లంకల కోడేరు, మేడపాడు ఉన్నత పాఠశా ల క్రీడా మైదానాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తారు. అండర్ 17-24 పురుషులు మహిళలకు ఈ క్రీడలు నిర్వహిస్తారు.

Read More

శైలీ సింగ్ లాంగ్ జంప్ కు బంగారం.

జనరల్ డెస్క్: జూన్, 8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శైలీ సింగ్ 6.24 మీటర్ల లాంగ్ జంప్‌తో న్యూ తైపే సిటీ ఔపెన్ 2026లో స్వర్ణం పథకం కైవసం చేసుకున్నారు. తేజస్ శిర్సే ప్రభుత్వం దక్కించుకున్నారు. స్వర్ణపథకంతో ఈమె ఆట ప్రారంభించారు. శైలీ ఈ టోర్నమెంట్లో కనబరిచిన మెరుపు ప్రదర్శనలో 6.24 మీటర్ల లాంగ్ జంప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయం భారత ఎథ్లెటిక్స్‌లోకి కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరిన్ని భారతీయ విజయలకు…

Read More

ఈతలో రికార్డు సృష్ఠింన 7 ఏళ్ళ బాలుడు.

రాంచి: మే 1: ఝార్ఖండ్‌లోని రాంచి నివాసి 7 ఏళ్ల ఇషాంక్ సింగ్ అనే బాలుడు అసాధారణ సాహసం ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్ఫాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడు ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల పాక్ జలసంధి (పాల్క్ స్ట్రెయిట్‌)ని దాటాడు. ఈ జలసంధిని 9 గంటల 50 నిమిషాల్లో ఈది సరికొత్త రికార్డు రికార్డు సృష్ఠించాడు. గత నెల 30న, జరిగిన ఈ ఈత ప్రదర్శనకు యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం (యూఆర్ఎఫ్) అధికారికంగా ధృవీకరించింది….

Read More

రవితేజకు బాస్కెట్ బాల్ లో చోటు.

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ టీం లో కర్రి రవితేజ పశ్చిమగోదావరి జిల్లా నుంచి చోటు దక్కించుకున్నారు. ఇతను ఉల్లంపర్రు మాంటిసోరి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా పాఠశాలలో రవితేజకు అభినందన సభ శనివారం జరిగింది. ముఖ్య అతిధి ఎంఈఓ గుమ్మళ్ళ వీరాస్వామి మాట్లాడుతూ, క్రీడలు శారీరిక దారుడ్యం, ఆరోగ్యం ఇస్తాయన్నారు. ఇందువల్ల విద్యార్థులకు పోటీతత్వాన్ని ఎదుర్కొనే మానసిక బలం వస్తుందన్నారు. రవితేజ భవిష్యత్తులో మంచి క్రీడాకాడు…

Read More

సైప్రస్ చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించిన వైశాలి. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)భారత్ నారి శక్తి ఖండాంతరాలలో తమ సత్తా చాటుతున్నది. భారత మహిళలు ప్రతి రంగంలో నారి శక్తి, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తున్నది.ఈ జాతీయ మార్పును ప్రతిబింబించేలా, ఆర్ వైశాలి సైప్రస్‌లో గురువారం ఎఫ్ ఐ డి ఇ- అంతర్జాతీయ ఛెస్ ఫెడరేషన్ నిర్వహించిన చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించారు. మహిళల వరల్డ్ ఛెస్ చాంపియన్‌షిప్‌కు సవాలు విసిరే స్థాయికి ఎదిగిన మొదటి భారతీయ మహిళగా ఆమె చెస్ చరిత్ర లో…

Read More

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం – న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన.

అహ్మదాబాద్: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోట్లాదిమంది భారతీయుల కోరిక ఆదివారం నెరవేరింది. క్రికెట్ కు పర్యాయపదంగా మారిన భారతదేశ క్రీడారంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయ ఘట్టం మరోసారి నమోదయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఈ అద్భుత విజయం సాధించారు. 2020 ఈ కప్పును ఇండియా టీం దక్కించుకుంది. భారతీయ క్రికెట్ అభిమానులు చేసిన పూజలు ఫలించి, వారి కల నిజమైంది. భారతి చెట్టు ఇంగ్లాండ్ పై సెమీఫైనల్ లో విజయం నమోదు…

Read More

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం – ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా.

ముంబై: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. భారత జట్టుకు సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతూ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు. తర్వాత లక్ష్యాన్ని…

Read More

బాల టెన్నిస్ క్రీడాకారునికి, గాంధీ భగవాన్ రాజు అభినందన.

పాలకొల్లు: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) బాల టెన్నిస్ యోధుడు దార్షిక్ ను, స్థానిక కాష్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో, సభ్యులతో కలిసి అభినందనలు తెలియజేశారు. దార్షిక్ 2025 టెన్నిస్ బెస్ట్ ప్లేయర్ కప్ సాధించారు. సౌత్ ఇండియన్, టెన్నిస్ టోర్నమెంట్లో ఈ బాలుడు రన్నర్ గా వచ్చాడు. ఈ పోటీలు విజయవాడలో ఆదివారం జరిగాయి. బాలుర 9 ఏళ్లలోపు విభాగంలో ఈ అవార్డు…

Read More