Skip to main content

Telugu News Power

క్షీరారామం లో కొనసాగుతున్న జలాభిషేక విశేష పూజలు.

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 11 రోజులు పాటు జరిగే జలాభిషేకం పూజలు సోమవారం శ్రీ స్వామివారి కి వరుణ్ జపం పూజలు, జలాభిషేకం నిమిత్తం రుద్రాభిషేకం మహన్యస పూజలు అభిషేక పండితు లు బమ్మిడిపాటివెంకన్న, మద్దూరు సూరిబాబు, ఆలయ ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణప్ప, తదిర అర్చకులతో అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

Read More

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న పెద్దాపురం పీఠాధిపతి.

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధులలో సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాలలో పెద్దాపురం వారి పీఠం, భగలముఖి అమ్మవారు పీఠం స్వామీజీ త్రిపాటి సూర్యనారాయణ దేవి దాస్ వారు మాడవీధులలో సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్నరు.భక్తుల సంఖ్య సుమారు 400 మంది భక్తులు దేవి దాసు స్వామీజీ కలిసి ప్రదక్షిణాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, పరమేశ్వరుని కొలవటంతో మన సమస్యలన్నీ…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు అఖండ ఆషాడమాస సరె. పులకించిన భక్తకోటి.

భీమవరం: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం, పరిసర గ్రామాల భక్తులు నిరంతరం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మహిళా భక్తులు సుమారు 2000 మంది పైగా పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 కేజీలు పైగా మిఠాయిలు, పండ్లు, చలివిడి తదితరాలు సమర్పించారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్…

Read More

నిత్యాన్నదాన పధకానికి పళ్ళాలు, కుక్కర్ బహుకరణ.

పాలకొల్లు:ఆగష్టు,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకంలో భక్తులు భోజనము చేయుటకు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి అన్నదాన కమిటీకి చెందిన కుంచె సూరిబాబు, 270 స్టీల్ ప్లేట్లు దేవస్థానమునకు అందజేసారు. నిత్యఅన్నదానం తయారు చేయుట లో ఉపయోగించుటకు 20 లీటర్ల ప్రెస్టేజ్ కుక్కర్ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యులు, జక్కంపూడి కుమార్ దేవస్థానము నకు అందజేసారు. ఈ…

Read More

నిత్య అన్నదాన పధకానికి బెంగళూరు వాసులు రూ. లక్ష విరాళం.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకానికి, బెంగళూరు వాస్తవ్యులు, చిరంజీవి ధీరవ్ పౌలుక తిప్పారెడ్డి, చిరంజీవి రిషి పౌలుక తిప్పారెడ్డి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. వీరు శ్రీ స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, వారికి దేవస్థానం తరఫున శేష వస్త్రం,శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ…

Read More

శ్రీ క్షీరా మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు జలాభిషేకం పూజలు.

పాలకొల్లు:ఆగష్టు,1(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ క్షీరా మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్రంలో వర్షాలు సంవృద్దిగా కురవడానికి, లోక కళ్యాణార్ధం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రెండవ రోజు,శనివారం, ఉదయం 7.00 గంటల నుంచి జలాభిషేకం పూజలు ప్రారంభించారు. శ్రీ స్వామివారికి వరుణ జపాలు, జలాభిషేకాలు 11 రోజుల సందర్భంగా, వరుణ జపాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం పూజలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్ అభిషేకం పూజలు…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేక పూజలు ప్రారంభం.

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు దండిగా పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం స్థానిక శాసన సభ్యులు, జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశములు మేరకు శ్రీ స్వామివారికి జలాభిషేకం పూజలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రుద్ర గాయత్రీ జపములు, నమకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, అభిషేకములు జరుగు ఈ ఏకాదశ క్రతువులో అభిషేక పండిట్లు అర్చకులు , రుత్వికులతో విశేషపూజలు నిర్వహిస్తారు. ఉదయం…

Read More

నేటి నుంచి క్షీరరామంలో విశేష పూజలు. పుష్కరకాలానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వచ్చే నెల 10వరకు విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఉదయం దేవాలయ అర్చకులు, అభిషేక పండితులచే గణపతి పూజ, రుత్విక వరుణ జపము ప్రారంభిస్తారు. వచ్చే నెల 9న విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రుష్యశృంగ మండపారాధన, ఆవాహన నిర్వహిస్తారు. శాసనసభ్యులు,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణ నిధికి రూ. 2 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర నిధికి చినఅమిరానికి కి చెందిన, గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళాన్ని స్థానిక శాసన సభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్…

Read More

యలమంచిలిలో ఘనంగా గురు పూర్ణిమ.

యలమంచిలి: జులై,29 (తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక పెదరామాలయం వద్దు గల ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా, బుధవారం విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎన్నారై చిలుకూరి రాంప్రసాద్ (రాము) పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులు, విశేషంగా మహిళా భక్తులు గురు పూర్ణిమ సందర్భంగా, సాయిబాబా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి గోపి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ…

Read More