భద్రాచలంలో దర్శనాల రద్దు.
భద్రాచలం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) కళావాహన కార్యక్రమం సందర్భంగా, తెలంగాణలోని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ నెల 26 ఆదివారం మధ్యాహ్నం గం.1.00 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనములు రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి, కే. దామోదర్ రావు బుధవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాచలం సీతారామ స్వామి వారి అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కళావాహన కార్యక్రమంలో,…