Telugu News Power

భద్రాచలంలో దర్శనాల రద్దు.

భద్రాచలం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) కళావాహన కార్యక్రమం సందర్భంగా, తెలంగాణలోని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ నెల 26 ఆదివారం మధ్యాహ్నం గం.1.00 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనములు రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి, కే. దామోదర్ రావు బుధవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాచలం సీతారామ స్వామి వారి అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కళావాహన కార్యక్రమంలో,…

Read More

శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవం.

భీమవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో బుధవారం ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవం జరిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమం లో శ్రీ ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే…

Read More

పెదపేట రామాలయానికి ఆకివీడు నగరపాలక సంస్థ ఆమోదముద్ర.

ఆకివీడు: ఏప్రిల్ ,21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెదపేట లో రామాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి మంగళవారం తొలి అడుగు పడింది. స్థానిక నగర పంచాయతీ వారు ఆలయ నిర్మాణానికి అవసరమైన తీర్మానం ఆమోదించారు. నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు 20 మందిలో 19 మంది తీర్మానాన్ని ఆమోదించారు. కౌన్సిలర్ జోష్న ఒక్కరే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. కౌన్సిల్లో…

Read More

శ్రీ క్షీరా రామం లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో వేం చేసివున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాల్లో మాడవీధులలో సుమారు 100 భక్తుల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు పాల్గొన్నారు. తదుపరి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ ఏడు గంటల 30 నిమిషాలకు శ్రీ…

Read More

నేడే వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం.

                                      సింహాచలం: ఏప్రిల్, 19 (తెలుగు న్యూస్ పవర్. కా మ్) ద్వయవతార రూపుడైన సింహాసల క్షేత్రాధీశుడు వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం అక్షయతృతీయ సందర్భంగా సోమవారం జరుగుతుంది. ఈ సందర్భంగా, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే 12 గంటల పాటు భక్తులకు తన నిజరూప దర్శనంతో అనుగ్రహం దర్శనం ఇస్తారు. వరాహ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా, చండీహోమం జరిగింది.దేవస్థానo అర్చకులు, వేదపారాయణలు ఘనంగా హోమం నిర్వహించారు. ఈ హోమం పూజలో 60 మంది పైగా దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, వుదిసి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Read More

శ్రీ మావుళ్ళమ్మ నిత్యాన్నదాన వితరణకు షెడ్డు ఏర్పాటు. -ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభం

భీమవరం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణకు నిర్మించిన షెడ్డు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ వేసవి పరిస్థితుల దృష్ట్యా, భక్తుల సంక్షేమ, సౌకర్యాల కొరకు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన, మహాపుణ్యాత్ములు యేరుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అన్నప్రసాద వితరణ కొరకు తాత్కాలిత షెడ్డు…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లీలా కళ్యాణమ్.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా, దంపతులు రుద్ర హోమం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ రుద్ర హోమం పూజలు అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, పవన్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు పాల్గొన్నారు. లీలా కళ్యాణం సందర్భంగా, స్వామి…

Read More

శ్రీశ్రీశ్రీ మావులమ్మకు బెంగుళూరు వాసి రూ.80 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి బెంగుళూరు కి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి నిత్యాన్నదానo కు 8500 రూపాయలు సమర్పించారు,వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్,…

Read More

క్షీరారామం లో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో జరిగిన శ్రీ పార్వతి సమేత వీరా రామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్లు కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అన్న సమారాధనకు ఎస్బిఐ సుధీర్, చక్కా వారి కుటుంబ సభ్యులు, భక్తులు తమ సౌజన్యం అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి…

Read More