Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు రూ.61 లక్షల హుండీ ఆదాయం. బంగారం గ్రా 76.700లు, వెండి గ్రా315లు.

భీమవరం: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ,భీమవరంపట్టణం లోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు మంగళవారం తెరిచారు. హుండీ లెక్కింపు 75 రోజుల కాలపరిమితి. నగదు రూపంలో రూ.61 లక్షల6వేల458లు భక్తులు సమర్పించారు. బంగారం 76.700 మిల్లీగ్రాములు, వెండీ 315 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీలో భక్తులు కానుకగా వేశారు. కాకినాడ పట్టణం ఎం.ఎస్.ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్…

Read More

క్షీరా రామం మాడవీధులలో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్ ) పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు అనగా ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 300 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి ( కిష్టప్ప…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు లక్ష రూపాయల బంగారు నిధికి విరాళం.

భీమవరం: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడకి చెందిన సోము వీర వెంకట సత్యనారాయణ, వెంకట దుర్గా నాగలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారికి సుమారు లక్ష వేయి నూట పదహారు రూపాయలు విలువ చేసే 6.650 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ…

Read More

క్షీరా రామం దర్శించుకున్న తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ణపట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి అమ్మవార్లను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, హైదరాబాద్, సభ్యులు ఎం భవాని రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి శేష వస్త్రముతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, కిష్టప్ప వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ…

Read More

పెద గోపురంలో లక్ష్మీ గణపతి హోమం.

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సంకటహర చతుర్థి సందర్భంగా, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు గురువారం జరుపుకున్నారు. లక్ష్మీ గణపతి హోమం పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న, భక్తులతో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ మయ నిధి ప్రత్యేక సమావేశం.

భీమవరం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సంపూర్ణ స్వర్ణమయ నిధి ప్రత్యేక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. స్వర్ణమయ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేవస్థానం వద్ద 23 కేజీల బంగారం సిద్దముగా ఉన్నట్లు తెలిపారు. భక్తుల నుంచి మరో 27 కేజీలు బంగారం కానుకలుగా స్వీకరించి మొత్తం 50 కేజీలతో వివిధ అలంకరణ వస్తువులు తయారుచేయుటకు ప్రతిపాదించారు. స్థానిక శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ పులపర్తి…

Read More

నూతన దంపతులు జ్యోతిర్లింగాల దర్శనం. చెప్పులు లేకుండా11,600 కి.మీ. నడక.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) మహారాష్ట్రకు చెంది నూతన జంట సనాత ధర్మానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. వివాహం అనంతరం హనీమూన్ కు చెక్ చేయకుండా, తీర్థయాత్రల బాట పట్టారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా సుదీర్ఘ పాదయాత్ర భక్త లోకాన్ని కదిలించింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు శివునిపై భక్తితో ఈ యాత్రను ప్రారంభించారు. సుమారు తొమ్మిది నెలల…

Read More

పెద గోపురం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు అనగా ఏడు ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 350 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్త నాళంవెంకట సురేక, పి వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం.

భీమవరం: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 80 మంది పైగా పాల్గొన్నారు. పరోక్ష పధ్ధతిలో మరి కొంతమంది పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు….

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.2.30 లక్షల కనకపు కానుక.

భీమవరం:మే,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కు చెందిన అరిగే అనిల్ కుమార్ సాయి ప్రవల్లిక దంపతులు చి”వేదాన్ష్ మాన్విత్ చి”పార్కవి మాన్వి పేరుమీద శ్రీ అమ్మవారికి సుమారు రూ.2.30 లక్షలు విలువ కల 16 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు ఆశీర్వచనాలు నిర్వహించగా,…

Read More