రైతు బజార్లో చౌక బియ్యం దుకాణాలు ప్రారంభం.
పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎల్ నినో ప్రభావంతో పంటలు సరిగా పాండవనే ముందస్తు అంచనాలతో వ్యాపారులు బియ్య ధరలు రోజురోజుకు పెంచుతున్నారు. ఒక్క వారంలోనే బియ్యం ధర రూ 15 నుంచి రూ.20 కేజీ ధర పెరిగిపోయిన సందర్భాల పట్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లతో ముందుకు వచ్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో స్థానిక…