Telugu News Power

శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఏప్రిల్, 21 (తెలుగు మూవీస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, మార్చి 26 నుండి ఏప్రిల్ 8 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 4 వ సెమిస్టర్‌లో మొత్తం 197 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 192 మంది…

Read More

నందమూరి హర్షకు మెయిన్స్ 229 ర్యాంక్.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) నందమూరి హర్ష జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 229 సాధించారు. ఈ పరీక్షకు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 సంబంధించి ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. హర్ష కృషికి 99.989 పర్సంటైల్ లభించింది. తండ్రి తండ్రి నందమూరి శ్రీను వ్యాపారం నిర్వహిస్తారు. హర్ష విజయం పట్ల పలువురు వర్షం వ్యక్తం…

Read More

చాంబర్స్ కళాశాలలో “మనవృక్షం – మన భవిష్యత్తు”

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ లు, ఉన్నత భారత అభియాన్ వారి సహకారంతో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి…

Read More

ఇంటర్మీడియట్ విద్యార్థుల అభినందన సభ.

పాలకొల్లు: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో పాలకొల్లు ఛాంబర్స్ జూనియర్ కాలేజి విద్యార్థులు విశేష ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జీ గురువారంతెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో ఎంపిసి విభాగంలో అడబాల భవ్య తేజశ్రీ 1000 మార్కులకు గాను 987 మార్కులను, బైపిసి విభాగంలో బాలం తేజస్విని 987 మార్కులు సాధించి పాలకొల్లు టౌన్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఎంఇసి విభాగంలో రెడ్డి యర్రంనాయుడు 964…

Read More

ఉద్యోగాలకు 52 మంది ఎంపిక.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలోబుధవారం యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎమరాల్డ్, కేటర్ పిల్లర్,వోల్టా కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 95 మంది అభ్యర్థుల హాజయ్యారు. వీరిలో 52 మంది ఎంపిక అయ్యారు. వారిలో 47 మంది చాంబర్స్ విద్యార్థులేనని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు. మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి…

Read More

సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ విద్యార్థుల ప్రతిభ.

పాలకొల్లు: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)@ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 3వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు 83శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు సోమవారం తెలియజేశారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల వరుసలో ఉందన్నారు.ఈ విధంగా 9.2 నుండి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులు 35మంది ఉన్నారు. . కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి.

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని , జ్ఞానం, హక్కులు,త కుల వివక్షకు వ్యతిరేకంగా స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి…

Read More

ఇన్ఫోసిస్ లో ఛాంబర్స్ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇద్దరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కే చార్మిలత మరియు పి. రేణుక లక్ష్మి లకు ఇన్ఫోసిస్ లొ ఉద్యోగాలు వచ్చినవి అని కళాశాల చైర్మన్ కె వి ర్ నరసింహ రావు తెలియజేశారు. కళాశాల చైర్మన్, కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాల కంపెనీలో ఉద్యోగం లభించడం,కళాశాలలో అందించే అత్యుత్తమ విద్యా బోధనయే కారణమని, కళాశాలలో…

Read More

ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన వార్షిక అకడమిక్ ఆడిట్ మంగళవారంతో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు, కళాశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించడానికి పిఠాపురం మహారాజా ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, కాకినాడ నుండి విచ్చేసిన అకాడమిక్ అడ్వైజర్స్ బి. చక్రవర్తి, డా. పి. హరి రామ ప్రసాద్, పి.విజయ్ కుమార్ ఈ ఆడిట్…

Read More

ఎస్ఎఫ్ఐ ఉచిత పాలిసెట్ కోచింగ్.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కం) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలీసెట్ ఉచిత కోచింగ్ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. భీమవరం సీతా పాలిటెక్నిక్ (విష్ణు కాలేజ్) లో ఈనెల 25 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ కింది నెంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. లక్ష్మణ్ ( భీమవరం పట్టణ కార్యదర్శి ) 91823 09153,సాయి (భీమవరం పట్టణ అధ్యక్షులు ) 7680917097 రోహిత్ ( జిల్లా సహాయ…

Read More