క్యాన్సర్ నివారణకు కంకణ బద్దులు కావాలి- పద్మభూషణ్ చిరంజీవి.
హైదరాబాద్: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కంకణ బదులు కావాలని ప్రముఖ జనం చిత్ర నటులు, సమాజ సేవకులు, పద్మభూషన్ కొణిదల చిరంజీవి పిలుపునిచ్చారు. క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ కిమ్స్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్ నివారణ తొలిదశలో గుర్తించగలిగితే 90 శాతం పూర్తిగా వివరించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. తాను ముందు చూపుతో పరీక్షలు చేయించుకోవడం వల్ల, ప్రియులకు సంబంధించి…