Telugu News Power

క్షీరారామ అన్నదాన కమిటీ జమా ఖర్చుల సమావేశం.

పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20…

Read More

పాలకొల్లు పట్టణ డంపింగ్ యార్డ్ నిర్వహణ రాష్ట్రానికి ఆదర్శం కావాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్ ,29 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్ల నిర్వహణ రాష్ట్రంలో ఉన్న ఇతర పట్టణాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి తన సుడిగారి పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు రామయ్య హాలు, ఎడ్ల బజార్ ఉన్న డంపింగ్ యార్డ్ లను మంత్రి పరిశీలించారు. పర్వతాల్లా పేరుకు పోయిన డంపింగ్ యార్డ్ లను మంత్రి అతి కష్టం మీద ఎక్కుతూ దిగుతూ, డంపింగ్ యార్డ్ మెటీరియల్ తరలింపు గురించి…

Read More

క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం లెక్కింపు.

పాలకొల్లు:నవంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ మొత్తం 32,64,772 రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. భీమవరం డివిజన్ దేవదాయ శాఖ అధికారి వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డ్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర తదితర ధర్మకర్తలు, సూపరిండెంట్ వాసు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు,…

Read More

అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ తరలింపు

పాలకొల్లు: నవంబర్ ,28 (తెలుగు న్యూస్ పవర్) ఇటీవల పూలపల్లి బైపాస్ రోడ్ లో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని వేరేచోటకు మార్చారు. ఇక్కడ భవనం విశాలంగా లేకపోవడం వల్ల, ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రదేశాన్ని మార్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కు చెందిన, పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో గల విశాల భవనంలోకి శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి, నూతన భవనంలోకి గృహప్రవేశం చేశారు….

Read More

మూలస్థానేశ్వరి అమ్మవారికి భారీ బంగారు ఆభరణాల సమర్పణ

యలమంచిలి నవంబర్ 28 తెలుగు న్యూస్ పవర్ మండల కేంద్రమైన యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం బంగారు ఆభరణాలు సమర్పించారు. యలమంచిలి వాస్తవ్యులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి శిరీష దంపతులు ఈ కానుకలు అందజేశారు. ఈ దంపతుల కోర్కెలు ఈడేర్చినందుకుగాను, అమ్మవారికి భక్తితో ఈ భారీ కానుకలు బహుమతిగా అందజేశారు. అమ్మవారికి నల్లపూసల రూపంలో 24 గ్రాముల బంగారంతో చేయించారు. ఈ ఆభరణం విలువ దాదాపు…

Read More

శివదేవుని చిక్కాల లో వైభవంగా ఆలయ సంప్రోక్షణ.

పాలకొల్లు: నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మండలం ,శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం, ఆలయ సంప్రోక్షణ మహోత్సవం మూడు రోజులపాటు శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవారం గోపూజ గ్రామ సంరక్షణ గావించారు. బుధవారం విశ్వక్సేన ఆరాధన మూల మంత్ర హోమం అంటి పూజలు నిర్వహించారు. గురువారం ఆలయం మరియు ధ్వజస్తంభం శిఖరాలకు కుంభ సంప్రోక్షణ జరిగింది. తదనంతరం విశ్వరూప దర్శనం ప్రథమ దర్శనం అర్చన కార్యక్రమాలు…

Read More

సుబ్రహ్మణ్యం షష్టికి తరలి వచ్చిన భక్తజనం

పాండు ఎలమంచిలి నవంబర్ 26 తెలుగు న్యూస్ పేపర్ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాల్లో భాగంగా తెలుగు భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు, దొడ్డిపట్ల, యలమంచిలి, అడవిపాలెం దేవాలయాల భక్తులు ఉదయం నుంచి తరలివచ్చారు. పాలకొల్లు దాదాపు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా చిరు వ్యాపారం ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్ద ఈ పండుకు ముఖ్యమైన జీల్లు,ఖర్జూరాలతో పాటు పిల్లల ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా…

Read More

స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం.

పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ…

Read More

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…

Read More

నర్సాపురానికి వందే భారత్ వరం

నరసాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురానికి వందే భారత రైలు రాబోతున్నట్టు వెల్లడించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నరసాపురం – తిరుపతి, మచిలీపట్నం – బీదర్ తదిత రైళ్ళు అప్పటి మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ వల్ల వచ్చాయి. ఆ తరువాత అమరావతి,…

Read More