Telugu News Power

నేడే సావిత్రిబాయి పూలే జయంతి జరపాలి.

సావిత్రిబాయి పూలే

పాలకొల్లు; జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) సావిత్రిబాయి పూలే,భారతదేశంలో మొట్టమొదటి, బడుగు బలహీన వర్గాల,మహిళా ఉద్యమ, ఉపాధ్యాయురాలు. ఈమె జయంతి శనివారం నిర్వహించాలని యు టి ఎఫ్ సంఘం ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసింది. సావిత్రిబాయి పూలే, చిత్రపటాలు అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఈ పుట్టినరోజు జరిపేటప్పుడు పాఠశాల పని గంటలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంఘం సూచించింది. కార్యక్రమం నిర్వహించి, ఫోటోలు గ్రూపులో పెట్టాలని కోరింది.