Telugu News Power

పాలకొల్లు పెనుమదం రోడ్డు పనులు ప్రారంభం వాహనాల దారి మళ్లింపు

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుండి ఆచంటపోవు ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధి పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఇందుకుగా ను కోటిన్నర రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసిన నెల తిరగకుండానే పనులు ప్రారంభం అవడం చర్చనీయాంశం అయ్యింది.పాలకొల్లు ఎడ్ల బజార్ సెంటర్ నుంచి పెనుమదం రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు మార్గం మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా…

Read More

పాలకొల్లు లో అయ్యప్ప స్వామి పడిపూజ

పాలకొల్లు నవంబరు 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు యాడ్లబజార్ సెంటర్లో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పదునెట్టంబడి పడిపూజ మంగళవారం రాత్రి జరిగింది. ఆలయం 18 మెట్లు పూలమాలతో అలంకరించారు. ఈ పడిపూజ గోటేటి సత్య సుధాకర్ స్వామి మూడవ సారి శబరిమల యాత్రకు వెళుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పడిపూజ జరిపించారు. ఈ పడిపూజ చల్లా బాబులు గురుస్వామి, సుబ్రహ్మణ్య చైనులు గురుస్వామి, ఓదూరి నరసింహాయి గురుస్వామి ఆధ్వర్యంలో…

Read More

వంగవీటి అరంగేట్రం ఏ వెలుగులకుఈ ప్రస్థానం

వంగవీటి వంశ వారసురాలు ఆషా కిరణ్ తొలిసారి ప్రజా జీవితంలోకి నవంబర్ 16న అరంగేట్రం చేశారు. ఆ రోజు కార్తీక సమారాధన పలుచోట్ల జరిగింది. ఈ సందర్భంగా ఆశకిరణ్ ఉపయోగాలు ఉభయ గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులను ఆమె కలుసుకొన్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట కొందరు పెద్దలు కూడా అనుసరించారు. ఈమె పర్యటన ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రంగా అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే…

Read More

దీపోత్సవం- భక్తి పారవశ్యం

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం తుది సోమవారం రాత్రి పాలకొల్లులో, కాంగ్రెస్ నాయకులు కరిమేరక బాల నాగేశ్వరరావు స్థలంలో ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి, ఇర్రింకి దుర్గా హరిహర సాయి పవన్, శ్రీజ పుణ్యదంపతులు, తదితర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైదిక ఘనపాటీలు దీపోత్స పూజలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా…

Read More

విప్లవ వీరుడు ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ.

భారతీయుల ధైర్య సాహసాలను ఆదిలోనే రుచి చూపిన విప్లవ వీరుడు, తెల్ల వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన విప్లవ జ్యోతి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ఘనంగా ఆదివారం జరిగింది. మార్టేరు కూడలి దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్రరోడ్లు భవనాల శాఖమంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు తరలి వచ్చారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ…

Read More

కార్తీక వన సమారాధనలతో హోరెత్తిన పాలకొల్లు

కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం పాలకొల్లు పట్టణాన్ని హోరెత్తించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో వివిధ సంఘాలవారు ఒకేరోజు ఈ కార్యక్రమాన్ని జరపడంతో పట్టణం సందడిగా మారింది.ఎక్కడ చూసినా ఆయా సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా వనభోజనాలకు తరలి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వారికి ఏర్పాటు చేసిన ఆటల్లో కేరింతలు కొడుతూ ఆనంద పడ్డారు. కొన్నిచోట్ల శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆడవారికి హౌసీ లక్కీ డిప్…

Read More

విద్యార్థులకు వరం పాలకొల్లు సైన్స్ సెంటర్

పాలకొల్లు: నవంబర్,16( తెలుగు న్యూస్ పవర్) చూసి తెలుసుకున్న దాని కంటే, చేసి నేర్చుకున్నది చిరకాలం గుర్తుండి పోతుందని ప్రముఖ వైద్యులు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ వెనుక ఉన్న అద్దె భవనంలో సైన్స్ సెంటర్ ఆదివారం ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బాబ్జి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత సమాజానికి సైన్స్ అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా…

Read More

నేడే 21వ పాలకొల్లు కాపు వనభోజన సమారాధన

పాలకొల్లు, నవంబర్,16(తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో 21వ కాపు వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్టు కాపు ప్రముఖులు వంగా నరసింహారావు తెలిపారు. పాలకొల్లు బైపాస్ రోడ్ లోని ఎస్కన్వెన్షన్ ఎదురుగా ఉన్న స్థలంలో వనభోజనాలు జరుగుతాయి అన్నారు. దాదాపు 15 వేలమంది ప్రతి ఏట ఈ వనభోజనాలకు హాజరవుతారు అన్నారు. మహిళలకు పిల్లలకు యువకులకు దాదాపు పది రకాల ఈవెంట్స్ ఈ కార్యక్రమంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అందరు కాపు ప్రముఖుల తో…

Read More

ఇంజనీర్ల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

పాలకొల్లు, నవంబర్14(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. కల్వకొలను దుర్గ రామస్వామి అధ్యక్షునిగా, జీవీఎస్ఎన్ స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శిగా, డి.రాంబాబు ఉపాధ్యక్షుడిగా, బీ. కాలేశ్వర రావు, కోశాధికారిగా కె సత్య ఋషి,ఆర్గరైజింగ్ కార్యదర్శిగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక, సుబ్రమణ్యం రాజు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘసభ్యులు హాజరయ్యారు.

Read More

నేడే స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ విగ్రహఆవిష్కరణ

భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవాగ్ని రగిలించిన తొట్టతొలి యోధుడు, భరతజాతి ముద్దు బిడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తలతెగిపడినా, మొండెం ఆధారంగా యుద్ధం చేసిన మహావీరుడు, సమరసింహం ఈ నరసింహారెడ్డి. త్యాగాల ఉయ్యాల స్పూర్తి,భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఓ మహాధ్యాయం. వీరి జీవితచరిత్ర మూలంతో, సైరా నరసింహా రెడ్డి పాత్ర చిరంజీవి నటించి చలన చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ఈ విప్లవవీరుల విగ్రహాన్ని పెనుమంట్ర మండలం, మార్టేరు కూడలి వద్ద నేడు ఆదివారం…

Read More