Telugu News Power

ఒకటి వద్దులెండి, ఉగాది ముద్దండి.

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రేపు రానున్న సంవత్సరాది, జనవరి ఒకటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకోవడం అనాదిగా, అనవాయితీగా వస్తున్నది. గతంలో శుభాకాంక్షల కార్డులు పంచుకునేవారు. ఆ తర్వాత డిజిటల్ కార్డులు రాజ్యమేలుతున్నాయి. మొదటి నెల, మొదటి రోజు, ఒకటో తారీకు మంది,మార్బలం, అధికార బలం ఉన్నచోట ఇది భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. సాంప్రదాయ బద్ధమైన పంచాంగాలు కూడా, ఆంగ్ల సంవత్సరాదిని అనుసరించడం ప్రస్తుతం జరుగుతున్నది. అయితే ఇటీవల కాలంలో బిజెపి మోడీ…

Read More

జంగిల్ బుక్ సృష్టికర్త పుట్టినరోజు వేడుక

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రుద్యాడ్ కిప్లింగ్ సాహిత్యం యువతలో నైతిక విలువలు, దేశభక్తి,మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి పేర్కొన్నారు. జంగిల్ బుక్ సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత రుద్యార్డ్ కిప్లింగ్ జయంతి మంగళవారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులు జి డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, నోబుల్ బహుమతి తెచ్చి పెట్టిందన్నారు. జంగిల్ బుక్ పుస్తకంలోని పాత్రలు మానవ సహజ బలాలు, బలహీనతలు…

Read More

నంది వాహనంపై గ్రామోత్సవం

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి గ్రామోత్సవం సాయంత్రం మేళతాళాల, సంగీత వాయిద్యాలతో ఘనంగా జరిగింది. విగ్నేశ్వర పూజ స్థానిక క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం, ఏడు వారాల, మారేడు దళాల ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు విఘ్నేశ్వర స్వామి…

Read More

వాకర్స్ క్లబ్బుచే 40వేల ఉచిత మందుల పంపిణీ

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్, మంగళవారం 40వేల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముత్యాలపాలెం వాసి, మేరీ కుమారి గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి మందులు అవసరం కాగా, వాకర్స్ క్లబ్, పాలకొల్లు వారిని సంప్రదించారు. క్లబ్ వారు మానవతా దృక్పథంతో ఆమెకు 30 వేల రూపాయల విలువైన ఔషధాలు అందజేశారు. పెదమామిడిపల్లికి చెందిన గూడపాటి అనంతలక్ష్మికి 5వేల రూపాయల విలువైన మందులు…

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి

పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన…

Read More

భారతీయులు స్నేహపాత్రులు

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) భారతీయులు స్నేహపాత్రులని స్పెయిన్ యాత్రికులు కార్లోస్ ప్రశంసించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య నివాసంలో, ఆదివారం రాత్రి మాట్లాడారు. ఇక్కడ ప్రజలు విదేశీయుల పట్ల ఆసక్తి, గౌరవం చూపుతారని గమనించానన్నారు. వారిలో ఓపిక సహనం వంటి సుగుణాలు తనను ఆకర్షించాయన్నారు. కార్లోస్ (29) ప్రస్తుతం భారత యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర గత నెల 24న స్పెయిన్ లో ప్రారంభించారు. ఢిల్లీలో ఒక మోటార్ బైక్ అద్దెకు తీసుకుని…

Read More

నేడే ముక్కోటి ఏకాదశి

యలమంచిలి: డిసెంబర్, 29 (తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ధనుర్మాసం (మార్గశిర మాసం) లో వచ్చే ఏకాదశి. ముక్కోటి అనే పదానికి అర్థం ముక్కోటి అంటే మూడు కోట్లు దేవతలు. ఈ రోజున మూడు కోట్లు దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని పురాణ విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుందని నమ్మకం. భక్తులు…

Read More

ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ

పాలకొల్లు: డిసెంబర్, 29(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఏరియా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపికయింది. గౌరవ అధ్యక్షులు పెచ్చెట్టి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంపిక జరిగింది. ఈ సంఘంలో 260 మంది సభ్యులుగా ఉన్నారు. కొత్త కమిటీ అధ్యక్షులుగా శీలం గంగాధర్ రావు, కార్యదర్శిగా వర్తినీడి దుర్గాప్రసాద్, కోశాధికారిగా చెల్లబోయిన యుగంధర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చిట్నీడి రామా వెంకట సత్య కుమార్ ఎంపికయ్యా. కార్యవర్గ సభ్యులుగా మరో…

Read More

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు. 1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు 2. పెండ్యాల భవాని-పాలకొల్లు 3. చలుమూరి రాంబాబు-ఆచంట 4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి 5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం 6. తమ్మన…

Read More

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు నరసాపురానికి మొండిచేయి

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు నరసాపురానికి మొండిచేయి అమరావతి: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పాటు అయింది. వీటిని పరిపాలన సౌలభ్యం కొరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, 26 జిల్లాలకు పెంచింది. అయితే జిల్లా పరిషత్ పరిపాలన ఉమ్మడి జిల్లా కేంద్రంగానే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం 26 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల ముఖచిత్రాన్ని మార్చనుంది. గతంలో ఉన్న 9 జిల్లాల్లో ఏ విధమైన మార్పు లేదు….

Read More