వైభవంగా సత్యదేవుని వ్రతం
పాలకొల్లు:డిసెంబర్,21(తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. వెయ్యి యాగాల పుణ్యఫలం తో సమానమైన సత్యదేవుని వ్రతం వందల మంది దంపతులతో కిక్కిరిసిపోయింది. నిర్వాహకుల అంచనాలకు అందని సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఉచితంగా నిర్వాహకులు అందజేశారు. అన్నవరం సత్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి వచ్చిన 11మంది పండితులు, సత్యనారాయణ వ్రతం,…