Telugu News Power

వైభవంగా సత్యదేవుని వ్రతం

పాలకొల్లు:డిసెంబర్,21(తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. వెయ్యి యాగాల పుణ్యఫలం తో సమానమైన సత్యదేవుని వ్రతం వందల మంది దంపతులతో కిక్కిరిసిపోయింది. నిర్వాహకుల అంచనాలకు అందని సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఉచితంగా నిర్వాహకులు అందజేశారు. అన్నవరం సత్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి వచ్చిన 11మంది పండితులు, సత్యనారాయణ వ్రతం,…

Read More

విద్యుత్ ఉపకేంద్రం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం.

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక విద్యుత్తు ఉపకేంద్ర వద్ద పాలకొల్లు ఏడిఈ సిహెచ్. రామకృష్ణ, ఏఇ షేక్ కొడాన్ సబ్జీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే పని చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కార్యాలయం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం, ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం…

Read More

మాదకద్రవ్యాల నిరోధం సామాజిక బాధ్యత- -పాలకొల్లు సిఐ మద్దాల శ్రీనివాసరావు.

పాలకొల్లు:డిసెంబర్,20( తెలుగు న్యూస్ పవర్) మాదకద్రవ్యాల వినియోగనిరోధం ఒక సామాజిక కర్తవ్యంగా గుర్తెరగాలని పాలకొల్లు సిఐ మద్దాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఛాంబర్స్ కాలేజీ ఆవరణలో శనివారం మాదకద్రవ్యాల వినియోగం-దుష్ప్రభావం, అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత తాత్కాలిక ఆనందాల కోసం ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ తాత్కాలిక సంతోషాల వల్ల, వారి ఉజ్వల భవిష్యత్తు చేజేతుల పాడు చేసుకుంటున్నారని…

Read More

టెట్ పరీక్ష పై వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలి-యు టి ఎఫ్ డిమాండ్.

ఆచంట:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఇప్పటికే ఎంతోకాలంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని యుటిఎఫ్ జిల్లా నాయకులు పోలిశెట్టి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్ స్కూల్లో మండల శాఖ కార్యవర్గ సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. రాష్ట్ర కౌన్సిలర్ కేతా వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ఆయా చట్టాలు సవరించాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలో అమలవుతున్న , సెలవులు…

Read More

విద్యార్థుల హస్తకళల ప్రదర్శన

పాలకొల్లు;డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) వినియోగదారుల వారోత్సవాలు భాగంగా స్థానిక ఏఎస్ ఎన్ ఎమ్ ప్రభుత్వ కళాశాలలో హస్తకళల ప్రదర్శన, అమ్మకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ టీ కృష్ణ,మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలు, స్వయం ఉపాధికి దారులు పడతాయని అన్నారు. విద్యార్థులు తాము తయారుచేసిన హస్త కళల వస్తువులను ప్రదర్శించారు. వాటిని అమ్మకానికి ఉంచారు. వాణిజ్య విభాగం, కన్జ్యూమర్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని జరిపాయి. ఈ కార్యక్రమంలో కె భద్రాచలం డాక్టర్ ఎం రామకృష్ణ…

Read More

ఇసుక లారీల బంద్

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధాన స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, దందాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్ల సంఘం ఇసుక లారీల బంద్ తో నిరసన తెలుపుతుంది. ఈ మేరకు ఆ సంఘ అధ్యక్షులు రావూరి రాజా పలు డిమాండ్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చా వచ్చారు. రాంప్ లో అనధికార వసూళ్లు ఆపు చేయించాలని కోరారు. కొవ్వూరు-పెరవలి మధ్య టాస్క్ ఫోర్స్, లారీ వారిని…

Read More

ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశం

యలమంచిలి: డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పపర్) విద్యాశాఖ ఆదేశాల మేరకు యలమంచిలి మండలంలో శనివారం క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల కార్యాచరణ పై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రణాళిక అమలు చేయటానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంఈఓ రామకృష్ణ రాజు కోరారు. మేడపాడు క్లస్టర్లో ఎంఈఓ ఏ శ్రీవాణి పాల్గొన్నారు. యమంచిలి, చించినాడ,మేడపాడు, దొడ్డిపట్ల క్లస్టర్లకు సిహెచ్ వి సురేష్ బాబు, ఎం సీతారామయ్య, ఎం వెంకట సత్యనారాయణ,…

Read More

పశువుల ఆసుపత్రి సమస్యలకు పరిష్కారం.

పాలకొల్లు:డిసెంబర్, 20( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోకాలంగా తిష్ట వేసిన సమస్యల బంధాలకు, దాతల సహకారంతో విముక్తి కలిగింది. పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో పశువులు పరీక్షలకు ఉపయోగించే బోనులు ఉన్న చోటు దాదాపు అడుగులోతు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. బోనులు తుప్పు పట్టి, పాడైపోయి ఉన్నాయి. ఇందుకుగాను ప్లాట్ ఫామ్ ఎత్తు చేయటానికి, కొత్త బోనులు ఏర్పాటుకు,అవసరమైన నిధులు 55 వేల రూపాయలు దాతలు సమకూర్చినట్టు పశు వైద్య సహాయ సంచాలకులు…

Read More

కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ విగ్రహాలతో శనివారం రాత్రి ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన పండితులు, ఇతర ప్రముఖ అర్చకులు ఈ కళ్యాణం ఉత్సవం వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు దంపతులు, కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులు జరిపించారు. ఈ సందర్భంగా ఉదయం…

Read More

నేడే కల్యాణోత్సవాల ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,19( తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, 33వ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. గణపతి హోమం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణోత్సవ విగ్రహాలతో స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం అందజేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ…

Read More