శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారికి భారీగా హుండి ఆదాయం.
భీమవరం: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి గురువారం లెక్కించారు. ఇప్పటివరకు గడిచిన 28 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.51,52,032. లు (అక్షరాలా యాభై ఒక్క లక్ష యాభై రెండువేల ముప్పై రెండు రూపాయలు) భక్తులు నగదు రూపంలో కానుకలుగా సమర్పించారు. బంగారం 33 గ్రాములు 240 మిల్లీగ్రాములు, వెండీ 189 గ్రాములు మరియు పలు దేశముల…