Skip to main content

Telugu News Power

చాంబర్స్ కళాశాలలో అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కామర్స్ డే సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఓసూరి శ్రీదేవి ఫ్యాకల్టీ ఆఫ్ ఎంబీఏ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ, చాంబర్స్…

Read More

రైతు బజార్లో చౌక బియ్యం దుకాణాలు ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎల్ నినో ప్రభావంతో పంటలు సరిగా పాండవనే ముందస్తు అంచనాలతో వ్యాపారులు బియ్య ధరలు రోజురోజుకు పెంచుతున్నారు. ఒక్క వారంలోనే బియ్యం ధర రూ 15 నుంచి రూ.20 కేజీ ధర పెరిగిపోయిన సందర్భాల పట్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లతో ముందుకు వచ్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో స్థానిక…

Read More

అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ) స్థానిక 12వ వార్డులో సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ ఏర్పాటుకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా గోదావరి జలాలు తరలించే పైపులైను పనులకు స్థానిక 18,25 వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ పనులకు రూ. 10.43 కోట్ల నిధులు మంజూరైనట్టు వెల్లడించారు. అధికారులు పనులు పారదర్శకంగా, నాణ్యతతో జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ…

Read More

క్షీరారామం లో కొనసాగుతున్న జలాభిషేక విశేష పూజలు.

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 11 రోజులు పాటు జరిగే జలాభిషేకం పూజలు సోమవారం శ్రీ స్వామివారి కి వరుణ్ జపం పూజలు, జలాభిషేకం నిమిత్తం రుద్రాభిషేకం మహన్యస పూజలు అభిషేక పండితు లు బమ్మిడిపాటివెంకన్న, మద్దూరు సూరిబాబు, ఆలయ ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణప్ప, తదిర అర్చకులతో అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

Read More

వరద ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ నాయకులు, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి.

యలమంచిలి: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం కనకాయలంక గ్రామంలో వరద ముంపు ప్రాంతాల్లో మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి, పాలకోల్లు నియోజవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, యడ్ల తాతాజీ, మండల వైసీపీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, స్థానిక నాయకులతో కలిసి సోమవారం పర్యటించారు. వరద నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి తగు సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్య శిబిరాల్లో…

Read More

మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన. -ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బోలిశెట్టి.

ద్వారకాతిరుమల: జులై, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వీర్వా ఆసుపత్రి సమీపంలో నిర్వహించిన మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన, కళాకారులు ప్రదర్శించిన సాహస విన్యాసాలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, స్థానికులతో కలిసి తిలకించారు. మన సంప్రదాయ జానపద కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బొలిశెట్టి పేర్కొన్నారు. ఈ కళలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు చేరుతాయన్నారు. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడవలసిన బాధ్యత అందరి…

Read More

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న పెద్దాపురం పీఠాధిపతి.

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధులలో సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాలలో పెద్దాపురం వారి పీఠం, భగలముఖి అమ్మవారు పీఠం స్వామీజీ త్రిపాటి సూర్యనారాయణ దేవి దాస్ వారు మాడవీధులలో సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్నరు.భక్తుల సంఖ్య సుమారు 400 మంది భక్తులు దేవి దాసు స్వామీజీ కలిసి ప్రదక్షిణాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, పరమేశ్వరుని కొలవటంతో మన సమస్యలన్నీ…

Read More

మా కష్టాన్ని మట్టి పాలు చేస్తున్నారు. అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం.

పాలకొల్లు: ఆగస్టు, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తుంటే, అధికారులు తమ కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్యక్షంగా వారం వారం నిర్వహించే అభివృద్ధి పనులు పరిశీలనలో భాగంగా ఆదివారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో డంపింగ్ యార్డ్ నుంచి తరలించిన వ్యర్ధాలతో కూడిన మట్టని చూసి అధికారులపై ఆగ్రహంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు….

Read More

కూటమి రెండేళ్ల పాలనలో రూ. 15.90 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఆగస్టు,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో పేద మధ్యతరగతి వారి ఆరోగ్య రక్షణ కోసం, వివిధ చికిత్సలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండేళ్ల కాలంలో రూ 15.90 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 51.74 లక్షల చెక్కులు 61 మంది లబ్ధిదారులకు అందజేశారు….

Read More

ప్రజలకు విద్యుత్ సౌకర్యల కల్పనలో కూటమి ప్రభుత్వమే మేటి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు విద్యుత్ సౌకర్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వమే మేటని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్వగ్రామం ఆగర్తిపాలెం లో జరిగిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా వేసిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన…

Read More