Telugu News Power

నేడు ఎలుకల మందు పంపిణీ

యలమంచిలి: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలంలో సామూహి ఎలుకల నిర్మూలనలో భాగంగా విషపు ఎర ఉచితంగా పంచుతున్నట్టు వ్యవసాయ అధికారి డి. బాలా త్రిపుర సుందరి మంగళవారం తెలిపారు. రైతులు పొలాల్లో ఎలుకల బొరియలు పూడ్చివేసి, తెరుచుకున్న బొరియల్లో ఈ ఎరవేసి వేసి మూసివేయాలని సూచించారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో నూకలు, నూనె, విషం కలిపిన ముందు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ ముందు పసిపిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు….

Read More

సంక్రాంతి లోపు వరి నాట్లు వేయాలి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) రైతులు, పండగ లోపు వరి నాట్లు పూర్తి చేయాలని, పాలకొల్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ సూచించారు. మండలంలోని శివదేవుని చిక్కాల, దగ్గులూరు, బల్లిపాడు, లంకలకోడేరు, ఆగర్రు, గ్రామాల్లో సోమవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో దాళ్వా 9750 ఎకరాల్లో సాగుఅవుతుంది. ఇప్పటివరకు 1650 ఎకరాలలో నాట్లు వేశారు. నీటి కొరత లేకుండా దాల్వాపంట పండించడానికి, ఏప్రిల్ లోపు కోతకు వచ్చేలా రైతులు ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో…

Read More

నారుమడులు త్వరగా వేయాలి

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ పాలకొల్లు,డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రైతులు దాళ్వా వరి నారుమళ్ళు వెంటనే వేయాలని వ్యవసాయ సహాయ సంచారకులు మురళీకృష్ణ రైతులకు సూచించారు. పాలకొల్లు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ 90 శాతం నారు మళ్ళు ఇంకా వేయవలసి ఉందన్నారు. ఈ సబ్ డివిజన్లో గల పాలకొల్లు మండలం లో 4198 హెక్టార్లు , పోడూరు మండలంలో 5708 హెక్టార్లు, ఆచంట మండలంలో 4259 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయా…

Read More

రైతుకు తీరని కష్టం,సార్వ పంట నష్టం.

యమంచిలి:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల సార్వపంట దారుణంగా దెబ్బతింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. క్రాప్ కటింగ్ శాంపుల్స్ లో ఎకరానికి 14 నుంచి 22 బస్తాల దిగుబడి నమోదయింది. వాస్తవానికి ఎక్కడ 20 బస్తాల దిగుబడి వచ్చిన రైతులు లేనే లేరని వారే చెబుతున్నారు. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో అకాల వర్షాలు గింజ తాలుగా…

Read More

పశువుల దాణ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని కాపవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 60 మంది రైతులకు సగం ధరకే దాణ అందజేశారు. దాణ50 కేజీలు బస్తా అసలు ధర రూ.1110 లు. నియోజకవర్గ పరిధిలో 110 టన్నుల దాన సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ దాణ మొత్తం విలువ 24 లక్షల 42…

Read More

పడిపోయిన కొబ్బరి ధరలు రాలిపోయిన రైతు ఆశలు

పాలకొల్లు, యలమంచిలి, నవంబర్, 24 ( తెలుగు న్యూస్ పవర్)కొబ్బరి రైతులను ఊహల పల్లకిలో ఊరేగించిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు, వ్యాపారులు ఇందువల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి ధర చిల్లర వ్యాపారస్తుల దగ్గర 35 నుంచి 40 రూపాయలు వరకు నడిచింది. రైతుకు 25 రూపాయలు వరకు ధర ముట్టింది. గత రెండు సంవత్సరాలుగా, నెమ్మదిగా పెరుగుతూ వచ్చి, గరిష్ట స్థాయికి చేరింది. అయితే ధర పతనం ఒక్క రోజులోనే కుప్పకూలిపోయినట్టు వ్యాపారులు…

Read More

జగన్ నీటి లేఖపై నిప్పులు చెరిగిన- మంత్రి నిమ్మల

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ -2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శనివారం సాయంత్రం రాష్ట్ర జలవి వనరులశాఖమాత్యులు నిమ్మల రామానాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ ఆంధ్రరాష్ట్ర జలవనరులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ…

Read More

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం,…

Read More

టాటా బైక్స్ త్వరలో మార్కెట్లోకి రావచ్చని పుకార్లు

టాటా ప్రస్తుతం భారతదేశంలో 125cc బైక్‌ను విక్రయించడం లేదు, అయినప్పటికీ కొందరు వెబ్‌సైట్‌లలో త్వరలో మార్కెట్లోకి రావచ్చని పుకార్లు ఉన్నాయి. ప్రస్తుతం, టాటా మోటార్స్ కార్లు మరియు EVల తయారీలో ఉంది, కానీ వారి 125cc బైక్‌ల గురించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 125cc బైక్‌ల మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రముఖమైనవి బజాజ్, హీరో, టీవీఎస్ మరియు హోండా. పుకార్లు: కొన్ని వెబ్‌సైట్‌లు, “టాటా 125cc బైక్ ₹55,999 ధరకు విడుదల…

Read More