దీపోత్సవం- భక్తి పారవశ్యం
పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం తుది సోమవారం రాత్రి పాలకొల్లులో, కాంగ్రెస్ నాయకులు కరిమేరక బాల నాగేశ్వరరావు స్థలంలో ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి, ఇర్రింకి దుర్గా హరిహర సాయి పవన్, శ్రీజ పుణ్యదంపతులు, తదితర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైదిక ఘనపాటీలు దీపోత్స పూజలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా…