Telugu News Power

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక

పాలకొల్లు: నవంబర్,26 (తెలుగు న్యూస్ పవర్)భారత రాజ్యాంగ 75 దినోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక లజపతిరాయ్ పేట లో గల అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించారు. స్థానిక మాంటిసోరి పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విద్యాసంస్థల అధినేత కలిదిండి కృష్ణ వర్మ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ రచన పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు…

Read More

శ్రమ దోపిడీ చట్టాలు రద్దు చేయాలి.

పాలకొల్లు:నవంబర్, 26 (తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పాలకొల్లు మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జట్టు కార్మికులు బుధవారం ఈ కార్యక్రమము నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించిన 26 వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఈ…

Read More

అద్దేపల్లి కాలేజీ కుర్రాళ్ళు ’60 ల్లోoచి,20 ల్లోకి’

పాలకొల్లు: నవంబర్,25(తెలుగు న్యూస్ పవర్) అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల 1982 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల 13,14 శని,ఆదివారలలో 20వ పడిలోకి జారుకుని మళ్లీ కుర్రాళ్ళు కాబోతున్నారు. భీమవరం దగ్గర గల జక్కరం గ్రామంలోని రిసార్ట్స్ ఇందుకు వేదిక కానున్నది. గతంలో 2015 లో ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. సెప్టెంబర్,5 గురుపూజోత్సవం రోజున జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో, వారికి చదువులు నేర్పిన గురువులను, ఎక్కడెక్కడి…

Read More

స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం.

పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ…

Read More

పాలకొల్లు చవాకుల ట్రస్ట్ కు ఇన్స్పైర్ అవార్డు

పాలకొల్లు:నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు చెందిన చవాకుల చారిటబుల్ ట్రస్ట్ 2025 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ ను విజయవాడలో ఘనంగా సత్కరించారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఏటా ఈ అవార్డు ప్రధానం చేస్తారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నరేష్ ఈ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్…

Read More

ధర్మారావు ఫౌండేషన్ వెలుగులు

పాలకొల్లు:నవంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు వారి తండ్రి నిమ్మల ధర్మారావు పేరుతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఒక చిరు వ్యాపారి జీవితంలో వెలుగులు నింపింది. పూలపల్లి రంగరాజు రైస్ మిల్ ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో ఈ వెలుగులు ప్రసరించాయి. కుక్కల సత్యనారాయణమ్మ ఈ షాపు నిర్వహించుకుంటున్నారు. రాత్రిపూట కూడా వ్యాపారం నిర్వహించుకోవడానికి అనువుగా తనకు ఒక ఛార్జింగ్ లైట్ ఇప్పించవలసిందిగా…

Read More

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…

Read More

యలమంచిలిమండల ఉపాధ్యాయ క్లస్టర్ సమావేశం.

యలమంచిలి: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన, క్లస్టర్ సమావేశం యలమంచిలి మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈసారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేరుగాను, పాఠశాల సహాయక ఉపాధ్యాయులకు వేరుగాను ఈ సమావేశాలు నిర్వహించారు. యలమంచిలి మండలంలో ఉన్న మొత్తం 4 క్లస్టర్లలో ఈ సమావేశాలు జరిగాయి. యమంచిలి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు క్లస్టర్ తో పాటు, స్కూల్ అసిస్టెంట్స్ క్లస్టర్ సమావేశం కూడా నిర్వహించారు. దాదాపు 300 మంది ఉపాధ్యాయులు ఈ…

Read More

విజిలెన్స్ అధికారులు తనిఖీ

పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో…

Read More

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం,…

Read More