Telugu News Power

మంత్రి నిమ్మలచే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

  కార్తీకమాస శుభారంభం కావడంతో పంచారారమక్షేత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో అతిముఖ్యమైన శిరోభాగమైన క్షీరారామం పాలకొల్లుకు వచ్చే భక్తులకు కార్తీక మాసాంతం వరకు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేడు పెదగోపురం వద్ద గల రేపాక వారి సత్రంలో స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో తలపెట్టిన ఈ పథకంలో విరాళాలు అందిస్తున్న దాతల సౌజన్యాన్ని అభినందించారు. భక్తులకు ఏ…

Read More

దేవుని ప్రతి రూపాలకు నిమ్మలతో నిజమైన దీపావళి

  దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పాలకొల్లు, పెనుమదం రోడ్డులోగల అంజలి మానసిక దివ్యాంగుల పాఠశాలను సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారితో ముచ్చటించారు. నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి దంపతులు వారి కుమార్తె శ్రీజపవన్ దంపతులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆ చిచ్చర పిడుగుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందాల హరివిల్లు చూసి చిచ్చుబుడ్లు చిన్నబుచ్చుకొన్నాయి, మతాబులు ముఖం…

Read More

యలమంచిలి శివాలయం లో అన్న సమారాధన

యలమంచిలి శివాలయం మాసశివరాత్రి సందర్భంగా అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో విశేషఅభిషేక కార్యక్రమం జరిగింది. తాళ్లూరి శ్రీనివాస్ వైజాగ్ బుజ్జి, తదితర పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదిహేను నెలల పాటు వైజాగ్ బుజ్జి ఆర్థిక సాయం తో జరిగే కార్యక్రమంలో సుమారు ఐదువందల మంది కి అన్నప్రసాద వితరణ చేశారు.    

Read More

యలమంచిలి లో ఉచిత వైద్య శిబిరం

                        మానవత ఆరోగ్య వైద్య శిబిరం, యలమంచిలి ఉమానరసింహా కళ్యాణ మండపం లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరం భాగవతుల శాంత మూర్తి, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. అల్లూరి శ్రీనివాస్ చౌదరి అధ్యక్షతన నడుస్తున్న ఈ సంస్థ, సహజ పద్ధతి లో సంపూర్ణ ఆరోగ్యం పొందేందుకు కృషీ చేస్తుంది. వైద్యులు రమేస్, రాజలక్ష్మీ తమ సేవలు అందిస్తూన్నారు….

Read More

ఈ నెల 27నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం

ఈ నెల, 27నుంచి సార్వ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్యఅతిథి ప్రసంగం చేసారు. రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సభకు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ లు ఉత్సవవిగ్రహాలుగా మిగిలి పోకుండా చైతన్య పరిచి వారి నిధులు వారే ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.రైతుల కోసం భూసార పరీక్షలు…

Read More

నేడే పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం.

పాలకొల్లు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో శనివారం ప్రమాణస్వీకారోత్సవం భారీగా నిర్వహించనున్నారు.కమిటీ లో ఏడు మంది పురుష డైరెక్టర్లు, 8మంది మహిళా డైరెక్టర్లు ఉన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు కింజరాపు అచ్చం నాయుడు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారని తెలిపారు.మార్కెట్ కమిటీ నిర్మాణంలో పాత సంప్రదాయాలకు భిన్నంగా మంత్రి నిమ్మల తమదైన ముద్ర వేశారు. డైరెక్టర్ పదవులు 15 ఉండగా…

Read More

యలమంచిలి మండలం యూ టీ ఎఫ్ శాఖకు ప్రధమ స్థానం.

ప్రస్తుత కూటమి ప్రభుత్వ పని తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి , అసహనం తో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. యూటీఎఫ్ యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలిలో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి అధిక సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ ప్రభుత్వ బిల్లుల ఎలా పాస్ అవుతున్నాయని ప్రశ్నించారు. మండలిలో తానొక్కడే ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, ప్రజావ్యతిరేక దోపిడీ విధానాల పై పోరాటం చేస్తున్నానన్నారు. ఈ…

Read More

చాంబర్స్ కాలేజ్, పాలకొల్లు గోల్డెన్ జూబ్లీ, పెరల్ జూబ్లీ వేడుకల కర్టెన్రైజర్ ప్రోగ్రామ్

చాంబర్స్ కాలేజ్, పాలకొల్లు గోల్డెన్ జూబ్లీ, పెరల్ జూబ్లీ వేడుకల కర్టెన్రైజర్ ప్రోగ్రామ్. Honorable minister for water resources Sri Nimmal రామానాయుడు spoke at Chambers College golden jubilee celebrations at Palakollu. యువత శ్రమైక జీవన సౌందర్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) అందిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త, శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. పాలకొల్లు చాంబర్స్ కాలేజీ స్వర్ణోత్సవాల్లో భాగంగా రెండో రోజు ముఖ్య అతిథిగా…

Read More