ప్రజల రుణం తీర్చుకునె వరకు విశ్రాంతి లేదు – మంత్రి నిమ్మల
తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. టిడిపి అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సభలో మంత్రి శుక్రవారం రాత్రి మాట్లాడారు. పాలకొల్లు లో భారీ బైక్ ర్యాలీ, మంత్రి స్వయంగా పాల్గొని,పురవీధుల్లో ఉత్సాహంగా పర్యటించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన పార్టీ అభిమానులు కార్యకర్తలునాయకులతో లయన్స్ కమ్యూనిటీ హాల్ జరిగింది సభలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పథంలో, సంక్షేమ దిశలో…