ఎయిడ్స్ బాధితులు పట్ల మానవత్వం చూపాలి – మంత్రి నిమ్మల
పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ బాధితుల పట్ల మానవత్వం చూపాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ వారి ద్వారా హెచ్ఐవి బాధితులకు సహాయం అందించిన సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం హెచ్ఐవి బాధితులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత పౌష్టికాహారం, నిత్యవసర సరుకులు, బ్యాగ్లు అందించారు. గత 20 ఏళ్లు గా తన తండ్రి…