Telugu News Power

ఎయిడ్స్ బాధితులు పట్ల మానవత్వం చూపాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ బాధితుల పట్ల మానవత్వం చూపాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ వారి ద్వారా హెచ్ఐవి బాధితులకు సహాయం అందించిన సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం హెచ్ఐవి బాధితులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత పౌష్టికాహారం, నిత్యవసర సరుకులు, బ్యాగ్లు అందించారు. గత 20 ఏళ్లు గా తన తండ్రి…

Read More

రోటరీ క్లబ్ ఇమేజ్ సెమినార్

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ 3020 ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు, అందులో రోటరీ సభ్యుల యొక్క పాత్ర అనే అంశంపై ఆదివారం,రామచంద్ర గార్డెన్స్ లో సెమినార్ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోటరీ జోన్7, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్, ముఖ్య అతిధి,రోటరేరియన్ అభినందన్ ఈ అంశంపై సభ్యులకు అనుసరించవలసిన వివిధ వ్యూహాల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా మరియు…

Read More

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. ప్రాణాలు కాపాడే సాయం అందరూ చేయాలని, ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప అనుభూతి అనే నినాదంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిసెంబర్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ పసుపులేటి అశోక్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ రక్త కేంద్రం,…

Read More

విజయ ల్యాబ్ బ్లడ్ గ్రూపింగ్ శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు,విజయ డయాగ్నొస్టిక్ ల్యాబ్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలియజేశారు. విద్యార్థులు రక్తదానం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని పొందడానికి ఈ బ్లడ్ గ్రూపింగ్ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విజయ ల్యాబ్ అధినేత కాలేజీ గవర్నింగ్ బాడీ సభ్యులు కొమ్ముల మురళీకృష్ణ మరియు వారి…

Read More

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు

యమంచిలి:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల,ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు సాంస్కృతిగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రతిభ మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్…

Read More

బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం

యమంచిలి: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సోమవారం బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరించారు. కి అవగాహన కార్యక్రమంలో పాలకొల్లు లయన్స్ రూరల్ క్లబ్, ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్, సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనురాధ, డాక్టర్ ఎస్.వి.రంగారావు, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్…

Read More

ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ

పాలకొల్లు: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ వ్యాధి పై యువత అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆటాన్మస్ కాలేజీ విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పట్ల అపోహలు తొలగించి, సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ నిరోధక నినాదాలు చేశారు. ఈ ర్యాలీ…

Read More

వాటర్ ప్లాంట్ వాడుకలోకి తీసుకువస్తా – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) బగేశ్వరంలో మూసివేసిన వాటర్ ప్లాంట్ తిరిగి వినియోగంలోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక మండలం బగ్గేశ్వరం గ్రామంలో పునరుద్ధరిస్తున్న మైక్రో వాటర్ ఫిల్టర్ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధులు లేని తీవ్రంగా ఉన్నప్పటికీ బెగ్గేశ్వరం గ్రామం పై ఉన్న ప్రత్యేక అభిమానం గౌరవంతో ఈ నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు సుమారు పది లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభం…

Read More

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న ఎయిడ్స్ ప్రభావం

పాలకొల్లు:నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఎయిడ్స్ అంటే ఎక్వైర్ర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ. ఇది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. ఐక్యరాజ్యసమితి,ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించాయి. ఇందువల్ల ఎయిడ్స్ పట్ల ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి, ప్రచారం చేయడానికి, ఫలితాలు లెక్కించటానికి అనువుగా ఉంటుందని ఈ తేదీని నిర్ణయించారు. ఈ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కలిగించడం,…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More