Telugu News Power

అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలి అధికారులుకు మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు:డిసెంబర్, 7 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సమీక్ష లో టిడ్కో ఇళ్ళు,మున్సిపల్, టూరిజం,పంచాయతీరాజ్, జలవనరులు, ప్రజాఆరోగ్య శాఖలతో మంత్రి సమీక్ష సమావేశం లో దిశా నిర్దేశం చేశారు. పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పనులు విషయంలో ముందు వరుసలో…

Read More