Telugu News Power

క్షీరారామం దర్శించుకున్న ప్రముఖులు

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని శనివారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ మరియు అడిషనల్ డిస్టిక్ట్ జడ్జ్ ఏ.వాసంతి స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ.వో ముచ్చర్ల శ్రీనివాస్ సాలుతో సత్కరించారు. ప్రధానఅర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి .సూర్య ప్రకాష్, తహసిల్దార్ దుర్గా కిషోర్, సూపర్డెంట్ పి.వాసు,పాలకొల్లు…

Read More

పశువైద్యశిపురం ప్రారంభించిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మట్లపాలెం గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పసుపు వైద్య శిబిరం శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండలంలోని మట్లపాలెం, నార్ని మెరక, వడ్డీ లంక గ్రామాల రైతులకు సగం ధరకే దాణ బస్తాలు అందజేశారు. పశువైద్యశిపురం సందర్శించి వైద్యాధికారులను విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పశువైద్య సహాయ సంచాలకులు జి సత్యనారాయణ, వైద్యులు,వారి సిబ్బంది, మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, సొసైటీ అధ్యక్షులు డేగల సత్తి…

Read More

అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ అంబేద్కర్ ఆశయాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గతంలో భారత దేశ అత్యున్నత పదవి పార్లమెంటు స్పీకర్గా జిఎంసి బాలయోగి రాష్ట్ర స్పీకర్గా ప్రతిభాపాతిని ఎంపిక చేసి సౌండ్ సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ నివేద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

Read More

ప్రజలపై అప్పుల భారం మోపని కూటమి ప్రభుత్వం మంత్రి నిమ్మల

లకొల్లు:డిసెంబర్, 6 (తెలుగు న్యూస్ పవర్)అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయం స్వార్థం కోసం కాదు,ప్రజల కోసం అని నమ్మే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోడీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అప్పుల భారం లేని అభివృద్ధి,సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలన…

Read More

కృష్ణ తేజ అద్భుత చెస్ ప్రదర్శన

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ అంతర్జాతీయ చదరంగా క్రీడ ఛాంపియన్ శనివారం చదరంగం లో అద్భుతాన్ని ప్రదర్శించారు. కృష్ణ తేజ ఒకేసారి 55 మందితో చదరంగం ఆడి అద్భుతాన్ని ఆవిష్కరించారు. స్థానిక యూరో కిడ్స్ పాఠశాల ఇందుకు వేదిక అయింది. ఈ సందర్భంగా కృష్ణ తేజ మాట్లాడుతూ, చెస్ ఆడటం వల్ల మేదస్సు వికసిస్తుందన్నారు. ఇది విద్యార్థుల ధారణకుఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణ తేజను అభినందించారు. విద్యార్థులకు మంత్రి…

Read More

అంబేద్కర్ కు నివాళి

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు జరిపించారు. ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ 1,2, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ సమ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారన్నారు. అంబేద్కర్ నేటి యువతకు గొప్ప స్ఫూర్తిని కొనియాడారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ రామకృష్ణ,…

Read More

యలమంచిలి లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ.

యలమంచిలి:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్) అయ్యప్ప స్వామి మహా పడిపూజ యలమంచిలి స్థానిక పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శంకర్ పీఠం ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది. యలమంచిలి నరేంద్ర శర్మ ,చివటపు హనుమంతరావు, కాసా పుష్ప శంకర్ గురు స్వాములు పూజలు జరిపించారు. అనంతరం చించినాడ రేపూరి పవన్ స్వామి బృందం చే భజన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాములకు భవానీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు….

Read More

విద్యా వ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక మార్పులు – మంత్రి నిమ్మల

పోడూరు: డిసెంబర్ 5 (తెలుగు న్యూస్ పవర్) విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమ్మేళనం మూడో విడత సందర్భంగా జున్నూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విద్యాశా ఖామాత్యులు,నారా లోకేష్, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్య సమన్వయంతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ…

Read More

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. ప్రాణాలు కాపాడే సాయం అందరూ చేయాలని, ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప అనుభూతి అనే నినాదంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిసెంబర్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ పసుపులేటి అశోక్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ రక్త కేంద్రం,…

Read More

ఉపాధ్యాయుని సస్పెన్షన్

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని ఆగరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చల్లా రవికుమార్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుని పై అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఈ విచారణలో స్థానిక విద్యాశాఖ అధికారులు కాకుండా, బయట నుంచి వచ్చిన విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు సంయుక్తంగా,ఈ విచారణ చేసినట్టు సమాచారం. ఉపాధ్యాయునిపై వచ్చిన…

Read More