విజయ ల్యాబ్ బ్లడ్ గ్రూపింగ్ శిబిరం.
పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు,విజయ డయాగ్నొస్టిక్ ల్యాబ్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలియజేశారు. విద్యార్థులు రక్తదానం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని పొందడానికి ఈ బ్లడ్ గ్రూపింగ్ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విజయ ల్యాబ్ అధినేత కాలేజీ గవర్నింగ్ బాడీ సభ్యులు కొమ్ముల మురళీకృష్ణ మరియు వారి…