విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ
పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ప్రారంభించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు టైలరింగ్, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఎంబ్రాయిడరీ నేర్పుతారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఫౌండేషన్, కళాశాల మహిళా సాధికారిక విభాగం సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మహిళలు స్వశక్తిపై ఆధారపడి జీవించటానికి ఇలాంటి శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు…