యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ
మండల కేంద్రంమైన యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ భక్తిశ్రద్ధలతో బుధవారం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్,అడబాల శ్రీమన్నారాయణ వారి ధర్మకర్తలు జోషి, రామదాసు, నాగేశ్వరరావు రవికుమార్, దుర్గారావు, శ్రీనివాస్, లక్ష్మీ, దుర్గ, నాగలక్ష్మి, పాల్గొన్నారు.ఆలయ అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్,సుబ్రమణ్యం, ఋత్విక్కులు , పూజాదికాలు జరిపించారు. పలువురు భక్తులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన చిన్న, టీడీపీ నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, కొడవటి వరబాబు, కాస నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…