Telugu News Power

రేపే ఎమ్మెల్సీ అభ్యర్థి బి. గోపి మూర్తి పరిచయ సభ.

భీమవరం:జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుత ఉపాధ్యాయ, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొ ర్రా గోపి మూర్తి, రెండవసారి పోటీకి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు భీమవరం,బ్యాంకు కాలనీ,శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అభ్యర్థి పరిచయ సభ ఏర్పాటు చేసినట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు. యూటీఎఫ్ నాయకులు, నాటి ఎమ్మెల్సీ షేక్ షాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంగా, జరిగిన ఉప ఎన్నికల్లో గోపి మూర్తి పోటీ చేసి ఘన విజయం సాధించారు….

Read More

కడియం పేపర్ మిల్ కార్మికులతో మంత్రి కందుల సమావేశం.

రాజమహేంద్రవరం, జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్యులు పందుల దుర్గేష్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో కడియం పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైయయ్యారు. ఈ సందర్భంగా, మిల్లులో నెలకొన్న పరిస్థితులు, ఉద్యోగులు మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. మిల్లు యాజమాన్యం తొలగించిన 59 మంది ఒప్పంద కార్మికులు, 11 మంది రెగ్యులర్ ఉద్యోగులు సహా మొత్తం 70 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని…

Read More

కొత్త తరహా మహానాడులో వెల్లువెత్తిన ఉత్సాహం. ముగిసిన రెండు రోజుల టిడిపి సంబరాలు.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ…

Read More

ఉద్యానవన పంటలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం.

అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం కోరారు. పంటలు 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు…

Read More

నరసాపురం ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.

నరసాపురం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి రోగుల నమోదు ఆరా తీశారు. అప్పటివరకు 20 కేసులే వచ్చాయి. ఓపి ఇంత తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. హాజరు పట్టికలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరును పేరుపేరునా పరిశీలించారు. అనంతరం పురుషుల వార్డు, స్త్రీల వార్డు, అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, పిల్లల విభాగం,…

Read More

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలుపుతాం. పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష లో -మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ పర్యాటక పటం లో రాష్ట్రన్ని అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి పందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి ఆరాధకులకు, కేరళకు మించిన సౌందర్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. సరైన ప్రచారం, పక్కా ప్రణాళికతో ప్రపంచ పర్యాటక పటంలో మన రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టగల ప్రయత్నం చేస్తున్నామన్నారు. గోదావరి…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లిసా గిల్‌ ప్రమాణస్వీకారం ‌

అమరావతి:ఏప్రిల్ 26: తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితమైన తొలి మహిళ జస్టిస్ లిసా గిల్‌ లోక్‌భవన్ ఆవరణలో శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానసచివాలయం ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, భారత రాష్ట్రపతి జారీ చేసిన నియామక పత్రాన్ని చదివి వినిపించారు. కార్యక్రమానికి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి జి. అనంత…

Read More

బూరుగుపల్లి హత్య కేసులో మరి కొందరు అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లిలో ఈనెల 16న జరిగిన నూకాలమ్మ జాతరలో బీభత్సం సృష్టించి ఒకరి మృతికి కారణమైన కేసులో శనివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుత్తుల శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు స్నేహితుల…

Read More

తాగునీటి సరఫరాలో సమస్యలు రాకూడదు. -ఆర్డీవో దాసిరాజు

పాలకొల్లు: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్యలు రాకుండా, కార్యాచరణతో ముందుకు రావాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం, సాయంత్రం నియోజకవర్గస్థాయి అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్టు ఆర్డిఓ తెలిపారు. శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు….

Read More

హైదరాబాద్ కు ఆదివారాల రైలు రేపటి నుంచి ప్రారంభం.

నరసాపురం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) లోక్ సభ స్థానం ప్రధాన కేంద్రం నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికుల కోసం మరో వారాంతపు రైలు సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కృషితో ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యాలు మీరు అవుతున్నాయి. వీరి కృషితో నరసాపురం – హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా…

Read More