Telugu News Power

నేడే ఛాంబర్స్ కాలేజీలు పండుగ సంబరాలు

పాలకొల్లు: డిసెంబర్, 8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పండుగ సంప్రదాయం ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దుల వారి ఆట,కోలాటం భజన,గరగ నృత్యాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు తయారీ, విద్యార్థులచే విద్యార్థులచే నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు,వ్యాపార సంఘాల వారు, పుర ప్రజలు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,సంక్రాంతి…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు

పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల…

Read More

ఉద్యమాల జెండా రెపరెపలాడాలి-ఎమ్మెల్సీ గోపి మూర్తి

భీమవరం: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉద్యమాల జెండా ఎప్పుడూ, రెపరెపలాడుతూనే ఉండాలని, ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికల సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరై గోపి మూర్తి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్జీవో కార్యవర్గాల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని మేల్కొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గిందన్నారు….

Read More

పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న…

Read More

టెట్ పరీక్ష పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,ఉపాధ్యాయుల పక్షాన పోరాడాలి.

అమరావతి: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయులను కలవరపెడుతున్న టెట్ పరీక్ష రద్దు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయపోరాటం ప్రారంభించాలని జాక్టో డిమాండ్ చేసింది. జాక్టో నాయకులు, కత్తి నరసింహారెడ్డి, నక్క వెంకటేశ్వర్లు, లంకపల్లి సాయి శ్రీనివాస్, బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2010కి ముందు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులను, టెట్ పరీక్ష నుంచి మినహాయించడానికి, న్యాయపరమైన, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పరీక్షలు రద్దు చేయాలని 7 ప్రముఖ సంఘాల ఐక్యవేదిక జాక్టో…

Read More

పేరు నమోదుకు ఆఖరి అవకాశం

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, పేరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి, 20 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి, వారి పేరుతో జనన ధ్రువ పత్రం పొందటానికి గడువు, ఈ నెల 21తో ముగుస్తుంది. ఇప్పటికీ పేరు నమోదు చేసుకోని వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం, జనన మరణ నమోదు కేంద్రం వద్ద వివరాలు అందించి, జనన ధ్రువపత్రం, పేరుతో సహా పొందవచ్చునని,…

Read More

ఎమ్మెల్సీ గోపి మూర్తి సేవలకు గుర్తుగా క్యాలెండర్.

భీమవరం: డిసెంబర్,7(తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సంఘం తరఫున, వినూతన కార్యక్రమాలు చేపడుతున్న కాళ్ళ మండల శాఖను ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి అభినందించారు. ఎమ్మెల్సీగా పదవి చేపట్టి, తొలిఏడాది విజయవంతంగా, సేవలుపూర్తి చేసుకున్న సందర్భానికి గుర్తుగా, కాళ్ల మండల శాఖ క్యాలెండర్ రూపొందించారు. తన పేర ముద్రించి, సభ్యులకు కానుకగా ఇస్తున్న క్యాలెండర్ను గోపి మూర్తి స్వయంగా, భీమవరం జిల్లా కార్యాలయం నందు బుధవారం ఆవిష్కరించారు. యుటిఎఫ్ నాయకులు, పి.ఆరోగ్య స్వామి, పి.ఫిలిప్స్…

Read More

త్యాగధనుడు పోలిశెట్టి ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి

పాలకొల్లు: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ ఉద్యమం కోసం, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగదనుడు, అమరజీవి ఎస్ ఆర్ పోలిశెట్టి అని, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్ ఆర్ పోలిశెట్టి 25వ ఉమ్మడి జిల్లా వ్యాప్త,వర్ధంతి సభ, మంగళవారం రాత్రి,, స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, దాసరి నారాయణరావు వేదిక వద్ద జరిగింది. ఈ సభకు బోర్ర గోపి మూర్తి ముఖ్య…

Read More

చిరంజీవి సినిమా టికెట్ ధర లక్ష పదహారు వేలు

అమలాపురం: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “మన శివశంకర వరప్రసాద్” సినిమా టికెట్ ధర, కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. స్థానిక అమలాపురం, వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. రాష్ట్ర బిజెపి నాయకులు మోకా వెంకట సుబ్బారావు లక్ష 16 వేల రూపాయల వేలంలో ఈ టిక్కెట్టు రాష్ట్రంలోనే అత్యధిక ధర చెల్లించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం…

Read More

‘గోపిశెట్టికి’ సన్మానం

పాలకొల్లు: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల జాతీయస్థాయి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కు ఎంపికైన లంకలకోడేరుకు చెందిన గోపిశెట్టి కవిత బేబీని పెన్షనర్లు సత్కరించారు. స్థానిక పెన్షనర్ల భవనం, తమ్మినీడి సుబ్బారావు హాల్లో, మంగళవారం, కార్యదర్శి డాక్టర్ ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వంగ నరసింహా రావు అధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా పలువురు, విశ్రాంత ఉద్యోగులు, బేబీని ఆశీర్వదించి, అభినందించారు. ఉద్యోగంలో వచ్చే వడిదుడుకులను…

Read More