ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం.
పాలకొల్లు: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు జరిగాయి. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం”కు గాను నోబెల్ బహుమతితో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దినంగా దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా. జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా….