Telugu News Power

Blog

శ్రీ క్షీరా రామం లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో వేం చేసివున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాల్లో మాడవీధులలో సుమారు 100 భక్తుల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు పాల్గొన్నారు. తదుపరి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ ఏడు గంటల 30 నిమిషాలకు శ్రీ…

Read More

నందమూరి హర్షకు మెయిన్స్ 229 ర్యాంక్.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) నందమూరి హర్ష జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 229 సాధించారు. ఈ పరీక్షకు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 సంబంధించి ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. హర్ష కృషికి 99.989 పర్సంటైల్ లభించింది. తండ్రి తండ్రి నందమూరి శ్రీను వ్యాపారం నిర్వహిస్తారు. హర్ష విజయం పట్ల పలువురు వర్షం వ్యక్తం…

Read More

పత్రికా రంగంలో మాడభూషి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. -ఐజేయూ కార్యదర్శి దూసనపూడి.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్).పత్రికా రంగంలో మాడభూషి కృష్ణ ప్రసాద్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రధాన కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్ పేర్కొన్నారు. కదిలే విజ్ఞాన సర్వస్వం గా ఖ్యాతిగాంచిన మాడభూషి కృష్ణ ప్రసాద్ మరణానంతరం 13 రోజు సోమవారం, కృష్ణ ప్రసాద్ స్వగృహం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు సంతాప సభ నిర్వహించారు. రసధుని అధ్యక్షులు, స్వచ్ఛంద సేవకులు యర్రంశెట్టి వెంకటరత్నం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ…

Read More

అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం.

భీమవరం: ఏప్రిల్ 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడా నాగరాణి,భీమవరం హాస్పటల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమతులతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. అగ్నిప్రమాదాలు వేసవికాలంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో, ఆసుపత్రిలో, కార్యాలయాల్లో, హోటల్లలో, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాలకొల్లు జిల్లా సహాయ అధికారి వై…

Read More

లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో రాష్ట్ర మహిళా ప్రముఖుల సమావేశం.

న్యూఢిల్లీ: ఏప్రిల్ ,20 (తెలుగు న్యూస్ పవర్.కాం) నారీ శక్తి వందన్ అధినియమ్‌పై పలువురు మహిళ ప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఆధ్వర్యంలో కలుసుకున్నట్టు తేజస్వి ఆదివారం తెలిపారు. ఉత్తేజకర దృక్పథం తో స్పీకర్ ఉబెర్ల ఈ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సందర్శన రెండో రోజున మహిళా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఆయన విశిష్ట దృక్పథం, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టం యొక్క సామర్థ్యంపై చర్చించారు….

Read More

విద్యార్థులకు 100 సైకిళ్ళు ఉచిత పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొంతేరు ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కొంతేరు, కాజ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 100 మందికి సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ తమ సి ఎస్ ఆర్ నిధుల నుంచి ఈ సైకిళ్ళ పంపిణీ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఉదయగిరి…

Read More

ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులు గా మిగిలిపోతారు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కాం) మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం ప్రముఖ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కంటతడి పెట్టడం దేశానికి మంచిది కాదని, మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయన్న భారతీయ సంస్కృతిని విస్మరించి, ఇండియా కూటమి…

Read More

నేడే వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం.

                                      సింహాచలం: ఏప్రిల్, 19 (తెలుగు న్యూస్ పవర్. కా మ్) ద్వయవతార రూపుడైన సింహాసల క్షేత్రాధీశుడు వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం అక్షయతృతీయ సందర్భంగా సోమవారం జరుగుతుంది. ఈ సందర్భంగా, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే 12 గంటల పాటు భక్తులకు తన నిజరూప దర్శనంతో అనుగ్రహం దర్శనం ఇస్తారు. వరాహ…

Read More

రవితేజకు బాస్కెట్ బాల్ లో చోటు.

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ టీం లో కర్రి రవితేజ పశ్చిమగోదావరి జిల్లా నుంచి చోటు దక్కించుకున్నారు. ఇతను ఉల్లంపర్రు మాంటిసోరి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా పాఠశాలలో రవితేజకు అభినందన సభ శనివారం జరిగింది. ముఖ్య అతిధి ఎంఈఓ గుమ్మళ్ళ వీరాస్వామి మాట్లాడుతూ, క్రీడలు శారీరిక దారుడ్యం, ఆరోగ్యం ఇస్తాయన్నారు. ఇందువల్ల విద్యార్థులకు పోటీతత్వాన్ని ఎదుర్కొనే మానసిక బలం వస్తుందన్నారు. రవితేజ భవిష్యత్తులో మంచి క్రీడాకాడు…

Read More

ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్!

₹9,889 కోట్లతో నిడదవోలు – దువ్వాడ మధ్య 3వ, 4వ రైల్వే లైన్లకు ఆమోదం లభించింది. ఈ మెగా ప్రాజెక్ట్‌తో రైల్వే కనెక్టివిటీ మరింత బలపడనుంది. 198 కి.మీ కొత్త లైన్ గోదావరి పై 4.3 కి.మీ భారీ బ్రిడ్జ్ ఆధునిక వయాడక్ట్ నిర్మాణం పోర్టులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇకపై: ⏱️ ట్రైన్ ఆలస్యం తగ్గుతుంది ప్రయాణం వేగంగా ఉంటుంది సరుకు రవాణా పెరుగుతుంది పరిశ్రమలకు భారీ బూస్ట్

Read More