తల్లికి వందనం జులై మొదటి వారంలో.
అమరావతి: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి జూలై మొదటి వారంలో నిధులు జమ చేయొచ్చునని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సంబంధించి బడ్జెట్లో రూ. 9 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేస్తాను. ప్రభుత్వం పెట్టిన నిబంధనల సంతృప్తి పరచిన మేరకు మాత్రమే నిధులు జమ అవుతాయి. రాష్ట్రంలో 68…