Telugu News Power

రెండు చుక్కల పోలియో మందుతో అంగవైకల్యం నుంచి రక్ష

పాలకొల్లు:డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) ఐదేళ్ల లోపు బిడ్డలందరికీ పోలియో మందు రెండు చుక్కలు వేయించడం వల్ల వారిని పోలియో వల్ల వచ్చే అంగవైకల్యాన్ని శాశ్వతంగా తరిమికొట్టవచ్చు అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి వరప్రసాద్ పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న లంకలకోడేరు లోని, ఉప్పరిగుడం లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న సర్వే విధానం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయించుకోని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూరు…

Read More

పోలియో ఆదివారం విజయవంతం

పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పోలియో ఆదివారం సందర్భంగా పలుచోట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద, దేశాలమ్మ గుడి వద్ద రోటరీ క్లబ్ పల్స్ పోలియో కేంద్రాలుఏర్పాటు చేసింది….

Read More

పశువుల ఆసుపత్రి సమస్యలకు పరిష్కారం.

పాలకొల్లు:డిసెంబర్, 20( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోకాలంగా తిష్ట వేసిన సమస్యల బంధాలకు, దాతల సహకారంతో విముక్తి కలిగింది. పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో పశువులు పరీక్షలకు ఉపయోగించే బోనులు ఉన్న చోటు దాదాపు అడుగులోతు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. బోనులు తుప్పు పట్టి, పాడైపోయి ఉన్నాయి. ఇందుకుగాను ప్లాట్ ఫామ్ ఎత్తు చేయటానికి, కొత్త బోనులు ఏర్పాటుకు,అవసరమైన నిధులు 55 వేల రూపాయలు దాతలు సమకూర్చినట్టు పశు వైద్య సహాయ సంచాలకులు…

Read More

యు టి ఎఫ్ యలమంచిలి మండల శాఖ వైద్య శిబిరం.

పాలకొల్లు డిసెంబర్ 14 తెలుగు న్యూస్ పవర్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎలమంచిలి మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షాబ్జి ఉద్యమాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాలను, సేవా భావాన్ని పలువురు యుటిఎఫ్ నాయకులు కొనియాడారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, బాబ్జి, శ్రీ వైష్ణవి హై స్కూల్ లో ప్రారంభించారు. ఈ శిబిరంలో చక్కెర…

Read More

ఉద్యోగుల హెల్త్ కార్డ్ లపై అధికారిక కమిటీ.

అమరావతి:డిసెంబర్,11(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ కార్డు సంబంధించి అధికారిక కమిటీని గురువారం సాయంత్రం,ప్రకటించింది. ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఇచ్చిన హామీ మేరకు ఈ కమిటీ ఏర్పాటు అయింది. కమిటీలో ఏడుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ (ఎక్స్పెండిచర్ అండ్ హెచ్ఆర్), కార్యదర్శి(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ), ఏపీ ఎన్జీవో నాయకులు విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్…

Read More

పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకం

పాలకొల్లు:డిసెంబర్,11( తెలుగు న్యూస్ పవర్) పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర,స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం, కంపోస్ట్ తయారీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్, రామకృష్ణ, వి విజయలక్ష్మి, కోఆర్డినేటర్ వి యామిని, తెలుగు శాఖ…

Read More

చలో విశాఖ జయప్రదం చేయాలి – సిఐటియు పిలుపు.

యలమంచిలి:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పేపర్) చలో విశాఖ జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. సంఘ నాయకులు దేవ సుధాకర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర పోషిస్తున్న కార్మికులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా దొడ్డిపట్ల,యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కలిసి ప్రసంగించారు. ఈనెల 31 నుంచి వచ్చే ఏడాది, జనవరి,4 వరకు ఈ మహాసభలు జరుగుతాయి. అఖిలభారత స్థాయిలో విశాఖలో తొలిసారి ఈ సభ జరుగుతున్నది. కాశ్మీర్ నుండి…

Read More

శీతాకాలం టిబి తో జాగ్రత్త

పాలకొల్లు:డిసెంబర్,9(తెలుగు న్యూస్ పవర్) టీవీ మందులు తీసుకునేవారు శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని లంకల కోడేరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నవ్య జీవన్ కోరారు. క్షయ వ్యాధి విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ పాలకొల్లు అధ్యక్షులు, నిక్షయమిత్ర డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, రోటరీ క్లబ్ సభ్యులు 20 మందికి టీబీ మందులు, పోషకాహారం కిట్లు అందజేశారు. శీతాకాలంలో చలికి బయట తిరగరాదని, క్రమం తప్పకుండా మందులు వాడితే త్వరలో పూర్తిగా కోలుకుంటారని…

Read More

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – డాక్టర్ కోసూరి రాజు

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ఎం నవ్య జీవన్ గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు. గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తే తరచూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రసవ సమయంలో ఏరియా ఆసుపత్రి స్త్రీ వ్యాధి నిపుణులనులను సంప్రదించాలని తెలియజేశారు. స్థానిక పాలకొల్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు, హోమియో వైద్యులు డాక్టర్ కోసూరి…

Read More

కాస్మో క్లబ్ సాయం, క్యాన్సర్ బాధితునికి ఉపశమనం.

పాలకొల్లు, యలమంచిలి :డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు కాస్మో క్లబ్ యలమంచిలి మండలం, ఏనుగువానిలంక శివారు,పోలవరానికి చెందిన పోత్తూరు నరసింహారాజు నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇందువల్ల వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాస్మో క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వీరికి సహాయం చేయడానికి పూనుకున్నారు. వీరి ఆలోచన మేరక, క్లబ్ కార్యదర్శి వేగిరాజు వెంకట సోమరాజుగారు క్లబ్బు నిధుల నుంచి 20వేల రూపాయలు కేటాయించారు. క్షత్రియ పరిషత్…

Read More