Telugu News Power

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి తన కార్యాలయం వద్ద స్వయంగా రక్తదానం చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వందల మంది అభిమానులు,…

Read More

పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడుతో ప్రజలకు మేలు-మాజీఎమ్మెల్సీఅంగర

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడు మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందటం, పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ ఒక మంచి రోజుని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వాటిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఇందువల్ల మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందన్నారు. మున్సిపాలిటీ నూరేళ్ల తర్వాత…

Read More

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన ర్యాలీ

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ స్థానిక వైఎస్ఆర్ పార్టీ నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించింది. ఈ ర్యాలీలో నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు,గోపి గుణ్ణం నాగబాబు, చెల్లెమ్ ఆనంద్, చిలుఊరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెమ్ ఆనంద్ ప్రకాష్ ,ఎడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్ బాబు, జోగాడు ఉమామహేశ్వరరావు, గంగా పవన్, మహిళ కార్యకర్తలు, నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా భీమవరానికి సంతకాలు సేకరించిన పత్రాలను…

Read More

పాలకొల్లుకు భారీ విద్యుత్ ప్రాజెక్ట్ -మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) విద్యుత్ కష్టాలు తీర్చడానికే కాక, భవిష్యత్తు అవసరాల మేరకు 250 కోట్ల భారీ విద్యుత్ కేంద్రం స్థాపించనున్నట్టు, సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి ప్రకటించారు. ఇప్పుడు నిర్మించబోయే విద్యుత్ కేంద్రం 220/33 కెవి సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. పాలకొల్లు పట్టణంలో ప్రస్తుతం ఉన్న 70 మెగావాట్ల విద్యుత్ అవసరాలకు మించి భవిష్యత్తులో ఏర్పడబోయే డిమాండ్ కు తగ్గట్టుగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేయించినట్టు చెప్పారు.అధికారుల నిరంతర కృషితో, ఇందుకోసం లంకలకోడేరు…

Read More

ఏపీ మంత్రుల పనితీరు ర్యాంకింగ్స్ విడుదల

93%తో అగ్రస్థానంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పనితీరుపై తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రజాభిప్రాయం, శాఖల పనితీరు, పాలనలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఈ ర్యాంకింగ్స్‌లో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 93 శాతం పనితీరు స్కోర్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఎన్. రామా నాయుడు (87%), సత్య కుమార్ యాదవ్ (86%) వరుసగా రెండో,…

Read More

పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు, స్థానిక శాసనసభ్యులు రామానాయుడు వడ్లవానిపాలెం గ్రామంలో 32 లక్షల ఆర్ జి ఎస్ ఏ నిధులతో చేపట్టనున్న పంచాయితీ భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. స్థానిక పెచ్చెట్టిపాలెం లో 15 లక్షల ఓ ఎన్ జి సి నిధులతో స్మశానవాటిక అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు తులా రామలింగేశ్వర…

Read More

అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్ – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమవారం 224 మంది అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు 5జి ఫోన్ పరిష్కారం చూపుతుందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తను ఏ అవకాశం వచ్చిన తప్పక ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు….

Read More

ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

యలమంచిలి: డిసెంబర్,14(తెలుగు న్యూస్ పవర్) అభివృద్దే,ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది, కూటమి ప్రభుత్వమని, స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏటిగట్టు పటిష్ట పరిచే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో చించినాడ వద్ద మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూనియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్లు పటిష్టత కోసం గతంలో 8 కోట్ల, రూపాయల నిధులు మంజూరు చేయించామని, ప్రస్తుతం దాదాపు మరో 9 కోట్లు…

Read More

బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు

తణుకు, డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా తొలి బిజెపి మహిళ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా వేల్పూరు లో బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ధి బొకే తో సత్కరించి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షులు అల్లూరు పద్మ వర్మ, ఎర్రంశెట్టి పద్మారావు శాలువ తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశా.ఈ సందర్భంగా శ్రీదేవి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో…

Read More

పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలి – వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి డిమాండ్.

పాలకొల్లు:డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడును వైఎస్ఆర్సిపి,పాలకొల్లు ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి,, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల తరలింపు ర్యాలీ పాలకొల్లు నుంచి భీమవరం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గుడాల గోపి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో…

Read More