Telugu News Power

ఘనంగా దేవాన్ష్ పుట్టినరోజు

తిరుమల: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు,నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానానికి 44 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తప్ప, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో హుషారుగా కుటుంబ…

Read More

ప్రజలకు మేలు చేయటమే కూటమి ప్రభుత్వ విధానం.

యలమంచిలి: మార్చి,21(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మండలంలో, రూ. 3.48’కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న, 12 అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, గుంపర్రు లో జరిగిన సభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చడంతో విధ్వంస పాలన మొదలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం, పింఛను…

Read More

యువతకు కొలువులతో, కూటమి ప్రభుత్వం మేలుకొలుపు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కాం) కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మీడియా ప్రనిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం నుంచి 400 కంపెనీలనుభయపెట్టి తరిమేసిందన్నారు. నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు…

Read More

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి…

Read More

ఏ పీ లో నిరుద్యోగులకు వరం- 10 వేల ఉద్యోగాలు సిద్ధం.

అమరావతి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా, ప్రభుత్వం నిరుద్యోగులకు దీపికబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ప్రకటించిన ఖాళీల వివరాలు, విద్యాశాఖలో 3004, పోలీసు శాఖలో 3057, ఉన్నత విద్య శాఖలో1500 ప్రొఫెసర్లు, ఆప్కారి శాఖలో 452, పంచాయితీ రాజ్ శాఖలో 328, జలపనరుల శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఆర్థిక శాఖలో 169, అడవులు,…

Read More

వైఎస్ఆర్ పార్టీ 19వ ఆవిర్భావానికి, అధికారాల్లో ఉంటాం-ఇంచార్జ్ గుడాల గోపి సవాల్.

పాలకొల్లు: మార్చ్, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) వైయస్సార్ పార్టీ, వచ్చే 19వ ఆవిర్భావ దినోత్సవానికి అధికారంలో ఉంటామని గుడాల గోపి సవాలు విసురుతున్నామన్నారు. వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని,…

Read More

యలమంచిలి లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ సభ.

యలమంచిలి: మార్చి, 12 (తెలుగు న్యూస్ పవర్.కాం) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా, వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్, జై జగన్ అంటూ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా నినాదాలు…

Read More

కేరళలో బిజెపి గెలుపు తథ్యం. -కేంద్రమంత్రి వర్మ ఆశాభావం

కోచి: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ మంగళవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి కేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, జి జి జోసెఫ్, కార్యదర్శి రేణు సురేష్, జోనల్ ఉపాధ్యక్షులు ఎం ఎన్ గోపి, ఎర్నాకులం అధ్యక్షులు, ఎం ఏ బ్రహ్మ రాజ్, తదితర బిజెపి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో…

Read More

రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్,…

Read More

అంబటి అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజంలో నిలబడే అర్హత కూడా లేదని, స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. స్థానిక కాజ పడమర గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో దిగమర్రు వరకు వేయనున్న రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై…

Read More