Telugu News Power

యలమంచిలిలో తొలి ట్రస్ట్ ఏర్పాటు

యలమంచిలి:డిసెంబర్,2(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలికి మొట్టమొదటిసారిగా శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఒక ట్రస్ట్ రాబోతుంది. యలమంచిలి అభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, పేదల సంక్షేమానికి ఎప్పటినుంచో పాటుపడుతున్న తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మేరకు సింహాచల అప్పన్న, క్షేత్ర వరాహ నరసింహస్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ట్రస్ట్ కు సుకృత గా నామకరణం చేశారు. చిహ్నాన్ని విడుదల చేశారు….

Read More

పాలకొల్లు సుబ్బారాయుడు గుడి వద్ద అఖండ అన్న సమారాధన

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగున్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేయించేసి ఉన్న, శ్రీవల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. వర్షం వల్ల ప్రతికూల పరిస్థితి ఉన్నా నిర్వాహకులు అనేక ప్రయాసలతో భక్తులకు ఏ లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపించారు. మహిళలకు టేబుల్ మీల్స్ ఏర్పాటు చేశారు. పురుషులకు బఫే భోజనం అందించారు. వర్షంలో కూడా కొందరు భక్తులు గొడుగులు సహా వచ్చి అన్న…

Read More

క్షీరారామ అన్నదాన కమిటీ జమా ఖర్చుల సమావేశం.

పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20…

Read More

విద్యార్థులు సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి-ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి

యలమంచిలి:డిసెంబరు,1 (తెలుగు న్యూస్ పవర్) ఈ ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం చదువు ఒక్కటేనని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ పేపర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సోమవారం మట్లపాలెం ఉన్నత పాఠశాలలో గోపి మూర్తి పుస్తకాల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. గోపి మూర్తి ఉన్నత విద్య ఈ ఉన్నత పాఠశాలలోనే సాగింది. విద్యార్థులు పుస్తకాలు తో పాటు తను ఉంటున్న సమాజ స్థితిగతులను కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ…

Read More

నూతన చట్టాలు తెలుసుకోవాలి

పాలకొల్లు:డిసెంబరు,1(తెలుగు న్యూస్ పవర్) భారతీయ న్యాయ సంహిత చట్టాల గురించి తెలుసుకోవాలని పాలకొల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి పృద్వి పిలుపునిచ్చారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో భారతీయ నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పృథ్వి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో…

Read More

బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం

యమంచిలి: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సోమవారం బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరించారు. కి అవగాహన కార్యక్రమంలో పాలకొల్లు లయన్స్ రూరల్ క్లబ్, ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్, సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనురాధ, డాక్టర్ ఎస్.వి.రంగారావు, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్…

Read More

ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ

పాలకొల్లు: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ వ్యాధి పై యువత అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆటాన్మస్ కాలేజీ విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పట్ల అపోహలు తొలగించి, సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ నిరోధక నినాదాలు చేశారు. ఈ ర్యాలీ…

Read More

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న ఎయిడ్స్ ప్రభావం

పాలకొల్లు:నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఎయిడ్స్ అంటే ఎక్వైర్ర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ. ఇది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. ఐక్యరాజ్యసమితి,ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించాయి. ఇందువల్ల ఎయిడ్స్ పట్ల ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి, ప్రచారం చేయడానికి, ఫలితాలు లెక్కించటానికి అనువుగా ఉంటుందని ఈ తేదీని నిర్ణయించారు. ఈ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కలిగించడం,…

Read More

ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం

యలమంచిలి, నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అడవిపాలెం ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ విద్యార్థులు ఏడు రోజుల ప్రత్యేక ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ నిర్వహణలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం జరిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైసా అధ్యక్షులు చెరుకూరి…

Read More

పాలకొల్లు వాకర్స్ క్లబ్ కు మూడు అవార్డులు

పాలకొల్లు: నవంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు వాకర్స్ క్లబ్ జిల్లాస్థాయిలో మూడుఅవార్డులు సొంతం చేసుకుంది. క్లబ్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రెటరీ అవార్డులు, సొంతం చేసుకున్నారు.. భీమవరం కాస్మో క్లబ్ లో ఆదివారం జరిగిన వాకర్స్ జిల్లా 201 కాన్ఫరెన్స్ లో ఈ పురస్కారాలు అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి,డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు…

Read More