Telugu News Power

ఎస్బిఐ గోల్డ్ లోన్ బాధితులకు ఊరట

రాజోలు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) రాజోలు భారతీయ స్టేట్ బ్యాంక్, గోల్డ్ లోన్ కుంభకోణం బాధితులకు నగదు ఉపశమనం కలిగిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దేవర ప్రసాద్ బుధవారం వెల్లడించారు. కుంభకోణం, ఆధారాలు సేకరించడానికి, విచారించడానికి,సిబిఐ కి సుదీర్ఘకాలం పట్టనుంది. ఈ సందర్భంగా, బ్యాంకు, గోల్డ్ లోన్ బాధితులకు, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, వారి బంగారానికి బదులు, నగదు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని బ్యాంక్ అధికారులు హామీ…

Read More

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

యలమంచిలి: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్సీపి శ్రేణులు రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. స్థానిక లక్ష్మీపాలెం గ్రామంలో బుధవారం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ, మండల అనుబంధ కమిటీల గురించి చర్చించారు. కూటమి ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను, హామీలను నిలబెట్టుకోకపోవడం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, సర్పంచ్ లు గటిగంటి మహేష్, పాలంకి శ్రీనివాస్,…

Read More

కేంద్ర మంత్రి అమిత్ షా కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.

న్యూఢిల్లీ: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం, ఉప్పాడ లో నిర్మించదలచిన గోడ నిర్మాణానికి, అనుమతి మంజూరు చేసినందుకు, కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో భాగంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర తాజా రాజకీయాల గురించి వారిరువురూ చర్చించుకున్నారు. పరిపాలనకు సంబంధించి،ముఖ్య విషయాలపై మాట్లాడారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని, నేటి రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ…

Read More

అంతర్జాతీయ కళాకారుల సమ్మేళనంలో, ఆకట్టుకున్న ఉదయ్ చిత్ర ప్రదర్శన.

న్యూఢిల్లీ/పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) కళ,సంస్కృతిక పరస్పర మార్పిడి కార్యక్రమంలో భాగంగా, ఆర్త్ ఆర్ట్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో, న్యూఢిల్లీలో నిర్వహించబడుతున్న, “ఆర్ట్ డైవర్సిటీ-2026” చిత్రకళ ప్రదర్శనలో స్థానిక, అంతర్జాతీయ కళాకారులు, మార్లపూడి ఉదయ కుమార్ పాల్గొంటున్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్، జర్మనీ, వియత్నం, బ్రూనే, ఇండియా దేశాల నుంచి వందమంది చిత్రకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రదర్శనలో, ఉదయ్ కుమార్ చిత్రాలను, సాటి కళాకారులు వీక్షించి అభినందనలు తెలియజేశారు. చిత్ర రీతుల గురించి అడిగి తెలుసుకున్నారు….

Read More

సైబర్ దోపిడీ నుంచి ఎస్బిఐ రక్షణ

పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) సైబర్ నేరగాళ్లు, ఆధునిక టెక్నాలజీని, అమాయకుల సొమ్ము దోచుకోవడానికి అడ్డదారుల్లో వాడుతున్నారు. ఖాతాదారుల, బ్యాంకు ఖాతాల్లో నుంచి అనేక మోసపూరిత మార్గాల్లో సొమ్ము దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు, ఏడాదికి,లక్షల కోట్లలో ఉంటున్నాయి. ఇతర మార్గాల్లో సొమ్ము రికవరీ పొందడానికి చేస్తున్న మార్గాలు ఉన్నా, జాప్యం అవటం, సామాన్యులకు ఆ విధానం కూడా తెలియక పోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ తరహా మోసాల నుంచి తన ఖాతాదారులను రక్షించుకునే…

Read More

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గ్రామోత్సవం.

సఖినేటిపల్లి: జనవరి, 28(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ కాశీగా పిలువబడే, నవ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన,డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంతర్వేది లో వేంచేసియున్న, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు, బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారు, దేవేరులథతో సమేతంగా, ఆంజనేయ స్వాముల వారి వాహనం పై మాడవీధులలో ఊరేగి،గ్రామోత్సవం నిర్వహించారు. పంచముఖలైన, ఆంజనేయులు, తూర్పున, ఆంజనేయముఖ రూపం, అభీష్ట సిద్ధికి, దక్షిణాన, నరసింహుని అవతారం, విజయానికి, పశ్చిమాన గరుడ…

Read More

కొత్త జీవోలతో ఉపాధ్యాయులకు మేలు.

భీమవరం: జనవరి,27(తెలుగు న్యూస్ పవర్) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓల వల్ల మేలు జరుగుతుందని, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఇంతవరకు, ప్రమోషన్ వద్దనుకున్న ఉపాధ్యాయులకు, భవిష్యత్తులో ప్రమోషన్ పొందే అర్హత కోల్పోయేవారు. కొత్త జిఓ, ఏపీ ఎస్ ఎస్ ఆర్-1996,28 నిబంధనకు సావరణ చేస్తూ జీవో ఇచ్చారు. ఇప్పుడు ఉపాధ్యాయులు, ప్రమోషన్ కావాలనుకుంటే, ఎప్పుడైనా పొందవచ్చు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయులకు, సర్విస్ కొనసాగింపు. గతంలో, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు…

Read More

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలపల్లిలోని వృద్ధాశ్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలపల్లిలోని వృద్ధాశ్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. వృద్ధులకు, నగదు, కొత్త బట్టలు, హై స్కూల్ విద్యార్థులకు, పుస్తకాలు, స్టేషనరీ, పదో తరగతి విద్యార్థులకు పరీక్షల రాసేవారికి సాయంత్రం అల్పాహారం నిమిత్తం దాత సి ఎస్ ఎన్ రాజు గారు ఏర్పాటుచేసిన 6000 రూపాయలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేఎస్పిఎన్ వర్మ , డిటిడిసి బాబు , కే బుద్ధరాజు ,…

Read More

గణతంత్ర దినోత్సవం గురువులకు ఘనసత్కారం.

పాలకొల్లు: జనవరి, 27 (తెలుగు న్యూస్ పవర్) పదవీ విరమణ చేసిన గురువులు,గణతంత్ర దినోత్సవం సందర్భంగా, లంకలకోడేరులో ఘన సత్కారం అందుకున్నారు. ఈ గౌరవంతో, నూతన వరవడికి శ్రీకారం చుట్టారు, హెడ్ కానిస్టేబుల్ దీపాటి విజయ రావు. స్థానిక మండల పరిషత్, ఆదర్శ ప్రాథమిక పాఠశాల2, వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, దండు చిన్న రామకృష్ణంరాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, ఎస్ ఎల్ నరసింహారాజు, చొప్పల సువర్ణ రత్నం, కర్ని జోగయ్య, పి వరలక్ష్మి ఈ…

Read More