Telugu News Power

భారత స్వాతంత్రం, మహనీయుల త్యాగఫలం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,26 (తెలుగు న్యూస్ పవర్) ఎందరో మహనీయులు త్యాగఫలంతో,భారత స్వాతంత్ర్యం సిద్ధించి, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా,సోమవారం, స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా, ,మంత్రి తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం…

Read More

దళితుల అభివృద్ధి కూటమి లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: జనవరి,26(తెలుగు న్యూస్ పవర్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో ఉన్న, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల, రక్షణ, సుందరీకరణ లో భాగంగా, పైస్లాబ్ నిర్మాణానికి, మంత్రి తనవంతుగా శ్రమదానం చేశారు….

Read More

వరిపైరుకు జింకు లోపం, సల్ఫేడ్ ఇంజురీ- మంత్రి నిమ్మల పొలం బాటలో వెల్లడి.

పాలకొల్లు: జనవరి, 26(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుతం సాగు చేస్తున్న దాల్వా వరి పైరుకు జింకు లోపం, సల్ఫేడ్ ఇంజురీ ఉన్నట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ క్షేత్రాల్లో, అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. ఆగర్తిపాలెంలో ఉన్న వరి పొలాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పైరు పై ప్రభావం చూపుతుందన్నారు. రైతులు జింకు లోపం నివారణకు ఎకరాకు లీటరుకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి,…

Read More

సీతారామ కళ్యాణం పట్టు వస్త్రాల సమర్పణ

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యా ణ మహోత్సవాల సందర్భంగా, ఆదివారం రాత్రి, శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు మేళ తాళాలతో పట్టు వస్త్రాలు సీతారామ స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మీసాల రామచంద్ర, ట్రస్టీలు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, ఆలయ పర్యవేక్షకులు పి వాసు. అర్చకులు క్రిష్టప్ప, అనిల్, వీరబాబు ఆలయ…

Read More

పాలకొల్లు టిడిపికి పలు జిల్లా పదవులు.

భీమవరం: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ, పశ్చిమగోదావరి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం, భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ ఇన్ లో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎస్ ఎస్ ఐ డి సి, చైర్మన్,మంతెన రామరాజు జిల్లా అధ్యక్షులుగా,వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి పాలకొల్లుకు నియోజకవర్గానికి చెందిన పలువురికి జిల్లా కమిటీలు స్థానం కల్పించారు. దిగమర్రు సాగునీటి సంఘం అధ్యక్షులు, ఎలమంచిలి మండల, టిడిపి సీనియర్ నాయకులు మాతా రత్నం…

Read More

పాలమూరు రక్షిత మంచినీటి పథకం ప్రారంభించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం పాలమూరు గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, ఏడదిన్నరలోనే సుమారు 61 లక్షల వ్యయంతో ఈ పథకాన్ని పూర్తి చేశారు. ఇక్కడ నీటి స్వచ్ఛత గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు. దగ్గులూరు లో50.40 లక్షలు, గవరపేట 40.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీరు…

Read More

మద్దాలకు అవార్డు

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ కమిషనర్ అవార్డుకు ఎంపిక అయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజున, కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. స్థానిక సర్కిల్ పరిధిలోగల, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువత మాదకద్రవ్యా బారిన పడకుండా, వీరు నిర్వహిస్తున్న, అనేక అవగాహన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరు వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా. పలువురు అభినందనలు తెలియజేశారు.

Read More

గ్రామం మనకేమిచ్చిందని కాదు, గ్రామానికి ఏమిచ్చామని ఆలోచించాలి. – గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్ భగవాన్ రాజు.

పాలకొల్లు: జనవరి, 24, (తెలుగు న్యూస్ పవర్) గ్రామం మనకేమిచ్చిందని కాకుండా, గ్రామానికి మనమేమి ఇచ్చామని, ఆలోచించాలని, పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, ఏఎంసి,మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. పచ్చదనం-పరిశుభ్రం కార్యక్రమంలో భాగంగా,స్థానిక ఆఖరి మజిలీ రోడ్డు మార్గాన్ని,స్మశానవాటికను, గ్రామ ప్రజలు, పంచాయతీ అధికారులతో కలిసి శనివారం శుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, గాంధీ మెగా ఫౌండేషన్ గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. స్థానిక…

Read More

ప్రపంచ ప్రఖ్యాత ఎముకల డాక్టర్ “సుంకర” కు ప్రముఖుల నివాళి.

భీమవరం: జనవరి,24(తెలుగు న్యూస్ పవర్) ,ప్రపంచ ప్రఖ్యాత ఎముకల వైద్యులు, సుంకర ఆదినారాయణ రావు, విశాఖపట్నంలో ఇటీవలమరణించారు. ఈ సందర్భంగా,ఆయన స్వస్థలం భీమవరం లో ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. పోలియో రహిత, భారతదేశం, కలల సాకారం కోసం సుంకర అవిశ్రాంత కృషి చేశారని, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కొనియాడారు. పోలియో బాధితులకు, కొత్త జీవితం ఇవ్వడం కోసం, లక్షలాది శస్త్ర చికిత్సలు చేశారన్నారు. వీరి సేవలు గుర్తించి భారత ప్రభుత్వం, వీరికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి…

Read More

అంతర్వేదికి చించినాడ వంతెన సిద్ధం చేయాలి -కలెక్టర్ ఆదేశాలు

అమలాపురం: జనవరి, 24(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా, చించినాడ వంతెన పై రాకపోకలు పునరుద్ధరించాలని, కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. అంతర్వేది ఉత్సవ ఏర్పాట్లు గురించి, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్వేది ఉత్సవాలకు వచ్చే వారికి వీలుగా, ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు చించినాడ బ్రిడ్జి పై బస్సుల రాకపోకలు…

Read More