Telugu News Power

Blog

మొజ్తబా ఖామెనీ ఇక ఇరాన్ సుప్రీం.

టెహరా: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్). ఇరాన్ దివంగత అగ్ర నాయకుడు అలీ ఖామెనీ కుమారుడు మొజ్తబా ఖామెనీనూతననాయకుడిగా ఎన్నికయ్యారు.ఇరాన్ సుప్రీమ్ నాయకుడు అలీ ఖామెనీని అమెరికా-ఇశ్రాయిల్ దాడుల్లో చంపిన తర్వాత, ఆయన పెద్ద కుమారుడు మొజ్తబా ఖామెనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు. ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఇరానియన్ ఇంటర్నేషనల్ సోమవారం నివేదించింది.56 ఏళ్ల మొజ్తబా ఖామెనీని ఎన్నిక చేయాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐ ఆర్ జి…

Read More

సురక్షిత ప్రాంతాలకు భారతీయులు. -టెహరాన్ ఇండియన్ ఎంబసీ

టెహరాన్: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) తెహ్రాన్‌లో ఉద్రిక్తతల వల్ల భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో టెహరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. టెహ్రాన్ నగరంలో భద్రతా పరిస్థితులపై పెరిగిన ఆందోళనల కారణంగా అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్‌లో ఉన్న ఎక్కువమంది…

Read More

ఏపీ జెఎసి ఉపాధ్యక్షులుగా పోలిశెట్టి

భీమవరం: మార్చి, 4 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షులుగా, జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఎంపికయ్యారు. రాష్ట్ర జేఏసీ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మీరు యలమంచిలి మండలంలో పనిచేస్తున్నారు. వీరి నియామకం పట్ల, యుటిఎఫ్ నాయకులు, సంఘ బాధ్యులు శుభాభినందనలు తెలియజేశారు.

Read More

పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించాలి. -ఫ్యాప్టో చైర్మన్ లంకపల్లి శ్రీనివాస్

పాలకొల్లు: మార్చి, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్యాప్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు లంకపల్లి శ్రీనివాస్ 12వ పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ పాఠశాలలో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి బుధవారం వివిధ పాఠశాల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే బకాయి ఉన్న 34 వేల కోట్ల ఉపాధ్యాయులకు చెల్లించడానికి దిశా నిర్దేశం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పిఎఫ్ నిధులు వెంటనే జమ చేయాలని కోరారు….

Read More

50 ఏళ్లు పనిచేసే చైనా బ్యాటరీ

బిజింగ్, మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) బీటా ఓల్ట్ టెక్నాలజీ అనే బీజింగ్‌కు చెందిన సంస్థ 2024లో బి.వి100 పేరుతో నాణెం పరిమాణంలో ఉన్న అణు బ్యాటరీను ప్రకటించింది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉన్న సాంకేతికత మాత్రమే. దీని విస్తృత వినియోగానికి స్వతంత్ర శాస్త్రీయ ధృవీకరణ, దీర్ఘకాల భద్రతా పరీక్షలు అవసరం. 50 ఏళ్లునిరంతర విద్యుత్ ఇస్తుందా? చైనా అణు బ్యాటరీపై ప్రపంచ దృష్టి. చైనా మరో సాంకేతిక సంచలనాన్ని ప్రపంచానికి పరిచయం…

Read More

అమరజీవి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రికి ఆహ్వానం.

అమరావతి: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అధ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బుధవారం ఆహ్వానించారు. ఇందుకు అమరావతి లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలం కేటాయించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం తయారు చేయించారు. ఈ ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 16న జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారి 125…

Read More

మెగా ఫౌండేషన్, మెగా వైద్య శిబిరం.

పాలకొల్లు: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం జరిగింది. పాలకొల్లు పట్టణ సిఐ కోల రజనీ కుమార్, వారి సిబ్బందితో కలిసి ఈ శిబిరానికి వచ్చి,రక్తదానం చేయటం విశేషం. పాలకొల్లు పూర్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాష్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి లక్ష విరాళం.

భీమవరం: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి 1,10,116 బుధవారం సమర్పించారు. గాది రాజు గణేష్ కుమార్, హేమ దంపతులు, వారి కుమారులు, చిరంజీవి పార్థివ్ వర్మ ఈ కానుక అందజేశారు. వీరు ఉండి మండలం, కలిగొట్ల వాస్తవ్యులు. ఈ సందర్భంగా, గణేష్ కుమార్ కుటుంబానికి, అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం, అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్,…

Read More

రాజోల్లో చక్కర్లు కొట్టిన విమానం

రాజోలు: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ కేంద్రమైన రాజోలులో విమానం ఉదయం 9 గంటల నుంచి చాలా సేపు చెక్కర్లు కొట్టింది. తాటి చెట్టు ఎత్తువరకు దిగి చెక్కర్లు కొట్టింది. ఈ వింత చూసిన ప్రజలు కారణం తెలియక పలు రకాలుగా చర్చించుకున్నారు. ఏదైనా సర్వే జరుగుతుందేమోనని సంతృప్తి పడ్డారు.

Read More

ప్రభుత్వ ఔషధ పంపిణీ విధానం లోపభూయిష్టం – ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.

అమరావతి: మార్చి,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేసే ఔషధ విధానం లోపభూయిష్టంగా ఉందని పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఇంకా రవీంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రశ్నకు సంబంధించి మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చే మందులపై వారు ఇచ్చిన సమాధానం మొక్కుబడిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గడువు మీరిన మందులు ఆరు నెలలకు…

Read More