ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లిసా గిల్ ప్రమాణస్వీకారం
అమరావతి:ఏప్రిల్ 26: తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితమైన తొలి మహిళ జస్టిస్ లిసా గిల్ లోక్భవన్ ఆవరణలో శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానసచివాలయం ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, భారత రాష్ట్రపతి జారీ చేసిన నియామక పత్రాన్ని చదివి వినిపించారు. కార్యక్రమానికి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి జి. అనంత…