Skip to main content

Telugu News Power

Blog

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లిసా గిల్‌ ప్రమాణస్వీకారం ‌

అమరావతి:ఏప్రిల్ 26: తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితమైన తొలి మహిళ జస్టిస్ లిసా గిల్‌ లోక్‌భవన్ ఆవరణలో శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానసచివాలయం ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, భారత రాష్ట్రపతి జారీ చేసిన నియామక పత్రాన్ని చదివి వినిపించారు. కార్యక్రమానికి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి జి. అనంత…

Read More

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.

ముంబై: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్,ఈ అవార్డును ముంబై లో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు గుర్తింపు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడం,…

Read More

బూరుగుపల్లి హత్య కేసులో మరి కొందరు అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లిలో ఈనెల 16న జరిగిన నూకాలమ్మ జాతరలో బీభత్సం సృష్టించి ఒకరి మృతికి కారణమైన కేసులో శనివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుత్తుల శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు స్నేహితుల…

Read More

విద్యా చైతన్య సమాఖ్య టాలెంట్ టెస్ట్ బహుమతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విద్యా చైతన్య సమాఖ్య నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎడ్ల దుర్గ కిషోర్, డాక్టర్ కొండపల్లి లెనిన్, పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే,సంస్థ అధ్యక్షులు దిరిశాల వెంకట ప్రసాద్, కార్యదర్శి పోలిశెట్టి శ్రీశ్రీ, తోలేటి గాంధీ, మంచెం కనకరాజు, కింజరపు దుర్గాప్రసాద్,మంచెం ఉమామహేశ్వరరావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎర్ర అజయ్…

Read More

లయన్స్ ఫెమినా ఆరోగ్య కార్యక్రమం.

పాలకొల్లు; ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) లయన్స్ ఇంటర్నేషనల్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా, స్థానిక లయన్స్ ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో ఉల్లంపర్రు, మాంటిసోరి, పాఠశాలలో శనివారం హెచ్.పి.వి టీకా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో 125 మంది యువతులకు టీకాలు వేశారు. ఇటీవల మహిళలకు సర్వికల్ క్యాన్సర్ పెనుముప్పుగా మారింది. దీని నివారణకు హెచ్ పి వి టీకా అందుబాటులో ఉంది. ఖరీదైన టీకా అందరూ వేయించుకోలేని పరిస్థితి. లయన్స్ ఇంటర్నేషనల్ సామాజిక…

Read More

తాగునీటి సరఫరాలో సమస్యలు రాకూడదు. -ఆర్డీవో దాసిరాజు

పాలకొల్లు: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్యలు రాకుండా, కార్యాచరణతో ముందుకు రావాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం, సాయంత్రం నియోజకవర్గస్థాయి అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్టు ఆర్డిఓ తెలిపారు. శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు….

Read More

హైదరాబాద్ కు ఆదివారాల రైలు రేపటి నుంచి ప్రారంభం.

నరసాపురం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) లోక్ సభ స్థానం ప్రధాన కేంద్రం నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికుల కోసం మరో వారాంతపు రైలు సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కృషితో ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యాలు మీరు అవుతున్నాయి. వీరి కృషితో నరసాపురం – హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా…

Read More

గోదారోళ్లకు వెటకారమే కాదు, మానవత్వం మీద మమకారం కూడా ఎక్కువే.

రావులపాలెం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదారోళ్లంటే ఆతిధ్యానికి పెట్టింది పేరు. వారికి కాస్త వేటకారం కూడా ఎక్కువే. వారిలో మరో కోణం మానవత్వం పై మమకారం. ఎందుకు ఉదాహరణే శుక్రవారం జరిగిన ఓ సంఘటన. రాజమండ్రి నుంచి మూలస్థానం అగ్రహారం వైపు మంచినీటి సీసాలతో వెళుతున్న ఒక మినీ వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. వెంటనే అక్కడున్నవారు డ్రైవర్ను బయటకు తీశారు. వోల్టా కొట్టిన నిలబెట్టి, హైవే మీద రాకపోకలకు అంతరాయం…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

అమరావతి: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా, రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందనలు తెలియజేశారు. జస్టిస్ లీసా గిరి

Read More
అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీజ పవన్ దంపతులు

పుట్టినరోజు వేడుకల్లో మంత్రి నిమ్మల వితరణ.

పాలకొల్లు: ఏప్రిల్,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తల మునకలుగా ఉంటూ తన పర్యటనలో అందర్నీ పరుగులు పెట్టిస్తుంటారు. అయితే, శుక్రవారం కాస్త సడలింపు ఇచ్చి తమ కుమార్తె శ్రీజ, అల్లుడు పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అది కూడా సేవా కార్యక్రమం. అన్న క్యాంటీన్ వద్ద శ్రీజ పవన్ దంపతుల తో కలిసి పేదలకు స్వయంగా ఉచితభోజనం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రి…

Read More