Telugu News Power

జగ్గన్న తోట,,ప్రభల ప్రభావానికి, ఇక మన రాష్ట్ర పండుగగా గుర్తింపు.

అమరావతి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) శతాబ్దాల, చరిత్ర కలిగిన, తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి, యునెస్కో, వారసత్వ పండుగ హోదా పొందగల, అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకు తగిన కృషి జరగలేదని చెబుతారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగా గుర్తించింది. జిల్లా ప్రజలకు ఈ సంక్రాంతికి,పండుగ కానుకుగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఈ మేరకు అవకాశం కల్పించినట్టు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల…

Read More

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా, పాలకొల్లు నియోజకవర్గం, ఏ మూల చూసినా సాంప్రదాయ శోభతో కళకళలాడింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా విద్యాసంస్థలు, చివరి రోజు అన్ని పాఠశాలలో,కళాశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో చైర్మన్ కారుమూరి నరసింహ రావు భోగిమంట, వెలిగించి, సంబరాల ప్రారంభించారు. గరగనృత్యాలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, గాంధీ జీవిత చరిత్ర ప్రదర్శన, నాణేల ప్రదర్శన వంటి ప్రదర్శనలతో, చూసిన వారి అందరిలో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థులు…

Read More

ఘనంగా సంక్రాంతి సంబరాలకు శ్రీకారం

పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గ పరిధిలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నుంచి వేగం పుంజుకున్నాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీనివాస డీలక్స్ రోడ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ, పండగ పేరుతో, దుర్ వ్యసనాలకు, పాల్పడకుండా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు…

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో వంటలు ప్రదర్శన.

పాలకొల్లు: జనవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ కళాశాలలో, సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా, గురువారం సాంప్రదాయ వంటకాల ప్రదర్శన జరిగింది. కళాశాల సాంస్కృతిక విభాగం ఈ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు, కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, చిన్న గోపురం చైర్మన్, రేపాక ప్రవీణ్ భాను, డాక్టర్ సిరిగినీడి రంగారావు, నిమ్మకాయల సత్యనారాయణ, టి కృష్ణ, బూసి వెంకటస్వామి, ఆశ…

Read More

నేడే ఛాంబర్స్ కాలేజీలు పండుగ సంబరాలు

పాలకొల్లు: డిసెంబర్, 8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పండుగ సంప్రదాయం ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దుల వారి ఆట,కోలాటం భజన,గరగ నృత్యాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు తయారీ, విద్యార్థులచే విద్యార్థులచే నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు,వ్యాపార సంఘాల వారు, పుర ప్రజలు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,సంక్రాంతి…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు

పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల…

Read More

పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న…

Read More

శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు

పాలకొల్లు: డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయని, శ్రీదేవి కనులు ఎందుకు నల్లగా ఉన్నాయ తెలుసుకుంటే, లక్ష్మీదేవి మేని చాయ ఎర్రని ఎరుపు రంగులో ఉండటం వల్ల, శ్రీవారు, శ్రీదేవిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల, ఆ ఎరుపు శ్రీవారి కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని, శ్రీదేవి, స్వామి వారు నీల మేఘశ్యాముడు కావడం వల్ల, ఎల్లప్పుడు ఆ స్వామివారి వీక్షించడం అమ్మవారి పద్మ పత్ర దళ నేత్రాలు నలుపుగా మారాయని, శ్రీదేవి,శ్రీవారి…

Read More

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

నరసాపురం: జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రుస్తుంబాద శ్రీ గోగులమ్మ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఈ కబడి పోటీలు పురుషుల టీములు, మహిళల టీములు పాల్గొంటాయి. ఇక్కడ జరిగే పోటీలకురాష్ట్రవ్యాప్తంగానేకాక, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు దశాబ్దాలు సమర్థవంతంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నరు.

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి

పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన…

Read More