Telugu News Power

ఏఎస్ఎన్ఎం కాలేజ్ విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ప్రాక్టికల్స్

పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్…

Read More

నేడే ఛాంబర్స్ కళాశాలలో ఆధునిక పాలనపై సదస్సు.

పాలకొల్లు: ఫిబ్రవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఫిబ్రవర,12న మధ్యాహ్నం 2 గంటల నుంచి “స్థానిక పాలనపై ఆధునిక పోకడలు” అన్న అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చైర్మన్, కారుమూరి నరసింహారావు తెలిపారు. ఈ సదస్సులో టంగుటూరి శ్రీరామ్, ప్రొఫెసర్ పి. మోహన్ రావు, సిహెచ్ విద్యాసాగర్, ఎన్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ బి. విజయ సారధి, తహసిల్దార్ వై దుర్గ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, పాలకొల్లు నందు విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీం కింద ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I,…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఫిబ్రవరి, 10 (తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 1వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనవరి 23 నుండి 31 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 1 వ సెమిస్టర్‌లో మొత్తం 163 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 151 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత…

Read More

గురుకుల పాఠశాల ప్రవేశానికి దరఖాస్తులు.

భీమవరం: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం,(26-27) ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఈనెల 19 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు100 రూపాయల ఫీజు చెల్లించాలి. గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఖాళీ ఉన్న 6 నుంచి 10 తరగతులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని,ఆ ప్రకటనలు…

Read More

9 కోట్ల బహుమతితో, విశ్వ గురు స్థానానికి ఇండియా ఉపాధ్యాయిని రౌబుల్ నాగి.

దుబాయ్: ఫిబ్రవరి, 6(తెలుగు pi న్యూస్ పవర్) దేశం గర్వించదగ్గ, భారతీయ విద్యావేత్త రౌబుల్ నాగి, విద్యారంగానికి సంబంధించి నోబెల్ బహుమతిగా భావించే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ అవార్డు-2026 అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తుమ్, జమ్స్ ఎడ్యుకేషన్, లండన్ కు చెందిన వేర్కి సంయుక్తంగా అవార్డు అందజేస్తున్నాయి. అవార్డు కింద 9 కోట్ల నగదు అందజేశారు. దుబాయిలో , వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో అవార్డు…

Read More

9వ తరగతికి,మార్చి 12 నుంచి పదవ తరగతి పాఠాలు.

అమరావతి: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలోని అన్ని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విద్యాసంబంధ విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చర్చలు ఫలించి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు, మార్చి 12 నుంచి 10వ తరగతి పాఠాలు నేర్పించడానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నో…

Read More

ఎస్ఎఫ్ఐ రక్తదాన శిబిరం.

పాలకొల్లు, ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) మహాత్మా గాంధీ 79 వ వర్ధంతి సందర్భంగా, స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కులమతాలకు అతీతమైన నిజమైన భారతస్వాతంత్ర సమరయోధుడని క్రాంతి పేర్కొన్నారు. గాంధీని అంతం చేసిన గాడ్సేను కూడా దేశభక్తుడి చెప్పడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం…

Read More

జల సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటి.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలలో నీటి సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటీ శనివారం జరిగింది. జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా, భౌతిక శాస్త్ర విభాగం ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతతో జలవనురుల సంరక్షణపై వేసిన చిత్రాలు ఆకట్టుకుని,ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, టి కృష్ణ, బి రమేష్ కుమార్, బి రామలక్ష్మి, సుబ్బరాయన్, విద్యార్థులు పాల్గొన్నారు. చేతులకు…

Read More

సైబర్ భద్రత పై చాంబర్స్ కళాశాలలో ముగిసిన శిక్షణ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More