Telugu News Power

శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల, పాలకొల్లులో ఉద్యోగమేళ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలకొల్లు లో ఈనెల 16 న ప్లేస్‌మెంట్ సెల్ మరియు జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జే కే సి) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజా రాజేశ్వరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు సన్రైజ్ వర్క్ ఫోర్స్, డయాకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, క్యాప్సిటన్ సర్వీసెస్ లిమిటెడ్, హీరో, ఇండో సోలార్, అపోలో…

Read More

చాంబర్స్ విద్యార్థులు 31మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల ప్రాంగణంలో బుధవారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగింది. ఛాంబర్స్ విద్యార్థులు 31 మంది ఎంపికయ్యారు.వీరిలో హెటిరో ల్యాబ్స్ కి 15మంది,ఫాక్స్కాంన్ కు 14 మంది,టాటా ఎలక్ట్రానిక్స్ కు ఇద్దరు ఎంపికైయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు తెలిపినారు. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ కంపెనీలు కు ప్రాంగణ ఎంపికలు జరిగాయి.ఈ ప్రాంగణ ఎంపికలకు 56 మంది విద్యార్థులు…

Read More

బి ఆర్ ఎం వి బాలికలకు పరీక్ష సామాగ్రి బహూకరణ.

పాలకొల్లు: మార్చ్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)బాలికల విద్య సమాజ ప్రగతికి, కుటుంబ శ్రేయస్సుకు అత్యంత కీలకమని, విద్యను ప్రభుత్వంతో పాటు అందరూ ప్రోత్సహించాలని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ బుధవారం పట్టణంలోని బి వి ఆర్ యం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 139 మంది పదవతరగతి విద్యార్థినులకు 7 వేల రూపాయల విలువైన పరీక్షా ఉపకరణాలను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ప్రభాకర శాస్త్రి అధ్యక్షత వహించారు.క్లబ్…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో సామాజిక అవగాహన సదస్సు.

పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఎస్‌.ఎన్‌.ఎం. ప్రభుత్వ (అటానమస్) కళాశాలలో విద్యార్థులకు సామాజిక అవగాహన పెంపొందించేందుకు “మానవ అక్రమ రవాణా” అంశంపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్ఎస్ యూనిట్–1 & 2, ఎన్‌సిసి యూనిట్ మరియు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలుర విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ,…

Read More

సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల హవా.

పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన 5వ సెమిస్టర్ ఫలితాలలో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 89శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల ముందుంటుందన్నారు. కళాశాల విద్యార్థులు 9.1నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 73మంది ఉన్నారు.కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో…

Read More

నేడే ఛాంబర్స్ కళాశాలలో హెటిరో ల్యాబ్స్ వారి ఉద్యోగాలు కొరకు ఇంటర్వ్యూలు.

పాలకొల్లు: మార్చి,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చాంబర్స్ కళాశాలలో, నేడు, బుధవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ లో జూనియర్ ఆఫీసర్, జూనియర్ కెమిస్ట్ ట్రైనీ ప్రొడక్షన్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహింస్తారు ఈ ఉద్యోగాలకు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఏదైనా డిగ్రీ, బీకాం చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అర్హులు. వీరికి జీతం 21,000 నుండి 23000 వరకు ఉంటుంది. ఆసక్తి…

Read More

ఈఏపీ (ఎంసెట్) సెట్ గడువు పొడిగింపు.

విజయవాడ: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సాంకేతిక కోర్సుల్లో చేరేవారికి గడువు పొడిగించారు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తులు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు,2 వేల ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు, 4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 30…

Read More

50 ఏళ్లు పనిచేసే చైనా బ్యాటరీ

బిజింగ్, మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) బీటా ఓల్ట్ టెక్నాలజీ అనే బీజింగ్‌కు చెందిన సంస్థ 2024లో బి.వి100 పేరుతో నాణెం పరిమాణంలో ఉన్న అణు బ్యాటరీను ప్రకటించింది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉన్న సాంకేతికత మాత్రమే. దీని విస్తృత వినియోగానికి స్వతంత్ర శాస్త్రీయ ధృవీకరణ, దీర్ఘకాల భద్రతా పరీక్షలు అవసరం. 50 ఏళ్లునిరంతర విద్యుత్ ఇస్తుందా? చైనా అణు బ్యాటరీపై ప్రపంచ దృష్టి. చైనా మరో సాంకేతిక సంచలనాన్ని ప్రపంచానికి పరిచయం…

Read More

విద్యార్థులకు విజయ్,రష్మికల పెళ్ళికానుక.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) ఇటీవల ఓ ఇంటి వారైనా సినీ నటుల జంట, విజయ్ దేవరకొండ, రష్మిక మదన్న ల వివాహ వేడుకల సంబరం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి స్వగ్రామం తెలంగాణలో ని నాగర్ కర్నూల్ జిల్లా, తుమ్మన్ పేటకు, నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్ళి కానుకగా, 9,10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేస్తామని ప్రకటించారు….

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక అద్ధేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న అతిపెద్ద 3 తరగతి గదులను విభజించి నిర్మాణం చేస్తారు. ప్రిన్సిపల్ ఛాంబర్ మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం పనుల నిమిత్తం 23.36 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు….

Read More