అడవిపాలెం ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే
యలమంచిలి:నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించాలని ప్రిన్సిపల్ డాక్టర్ టీ. రాజరాజేశ్వరి వాలంటీర్లకు సూచించారు. నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు ఏఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో అడవి పాలెం గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ అడవి పాలెం గ్రామాన్ని ఎన్ఎస్ఎస్ దత్తత తీసుకున్నట్టు…