ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ
పాలకొల్లు: డిసెంబర్, 29(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఏరియా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపికయింది. గౌరవ అధ్యక్షులు పెచ్చెట్టి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంపిక జరిగింది. ఈ సంఘంలో 260 మంది సభ్యులుగా ఉన్నారు. కొత్త కమిటీ అధ్యక్షులుగా శీలం గంగాధర్ రావు, కార్యదర్శిగా వర్తినీడి దుర్గాప్రసాద్, కోశాధికారిగా చెల్లబోయిన యుగంధర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చిట్నీడి రామా వెంకట సత్య కుమార్ ఎంపికయ్యా. కార్యవర్గ సభ్యులుగా మరో…