పెదమైనవానిలంకకు భారతదేశంలో రెండో స్థానం-కేంద్రమంత్రి నిర్మలా సీతారామమన్ వెల్లడి.
నరసాపురం: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో ఉన్న 700 జిల్లాల్లో పెదమైవానిలంక, నైపుణ్య శిక్షణ కేంద్రం రెండవ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు పార్లమెంట్ సభ్యులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, నిర్మల సీతారామ ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బడ్గం జిల్లా మొదటి స్థానంలో నిలువగా, పెదమైనవానిలంక, విశ్వకర్మ శిక్షణ కేంద్రం రెండో స్థానం సాధించినందుకు తనుకు సంతోషంగా…