చలో విశాఖ జయప్రదం చేయాలి – సిఐటియు పిలుపు.
యలమంచిలి:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పేపర్) చలో విశాఖ జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. సంఘ నాయకులు దేవ సుధాకర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర పోషిస్తున్న కార్మికులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా దొడ్డిపట్ల,యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కలిసి ప్రసంగించారు. ఈనెల 31 నుంచి వచ్చే ఏడాది, జనవరి,4 వరకు ఈ మహాసభలు జరుగుతాయి. అఖిలభారత స్థాయిలో విశాఖలో తొలిసారి ఈ సభ జరుగుతున్నది. కాశ్మీర్ నుండి…