50 లక్షల వంతెనల పనులకు శంకుస్థాపన
పాలకొల్లు.డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్)ప్రస్తుతం పనులు జరుగుతున్న దమ్మయ్యపర్తి డ్రైన్ ప్రాంతాన్ని మంత్రి నిశితంగా పరిశీలించారు. డ్రైన్ కు సంబంధించి ఆశాఖ ఇంజనీర్లతో పలువిషయాలు చర్చించారు. డ్రైన్ నిర్మాణంతో పాటు అవసరమైన రెండు వంతెనలు నిర్మించడానికి మంత్రి మిమ్మల్ని రామానాయుడు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఒక్కో వంతెన కు సుమారు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు.