Telugu News Power

50 లక్షల వంతెనల పనులకు శంకుస్థాపన

పాలకొల్లు.డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్)ప్రస్తుతం పనులు జరుగుతున్న దమ్మయ్యపర్తి డ్రైన్ ప్రాంతాన్ని మంత్రి నిశితంగా పరిశీలించారు. డ్రైన్ కు సంబంధించి ఆశాఖ ఇంజనీర్లతో పలువిషయాలు చర్చించారు. డ్రైన్ నిర్మాణంతో పాటు అవసరమైన రెండు వంతెనలు నిర్మించడానికి మంత్రి మిమ్మల్ని రామానాయుడు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఒక్కో వంతెన కు సుమారు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు.  

Read More

ఎయిడ్స్ బాధితులు పట్ల మానవత్వం చూపాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ బాధితుల పట్ల మానవత్వం చూపాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ వారి ద్వారా హెచ్ఐవి బాధితులకు సహాయం అందించిన సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం హెచ్ఐవి బాధితులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత పౌష్టికాహారం, నిత్యవసర సరుకులు, బ్యాగ్లు అందించారు. గత 20 ఏళ్లు గా తన తండ్రి…

Read More

అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలి అధికారులుకు మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు:డిసెంబర్, 7 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సమీక్ష లో టిడ్కో ఇళ్ళు,మున్సిపల్, టూరిజం,పంచాయతీరాజ్, జలవనరులు, ప్రజాఆరోగ్య శాఖలతో మంత్రి సమీక్ష సమావేశం లో దిశా నిర్దేశం చేశారు. పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పనులు విషయంలో ముందు వరుసలో…

Read More

రోటరీ క్లబ్ ఇమేజ్ సెమినార్

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ 3020 ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు, అందులో రోటరీ సభ్యుల యొక్క పాత్ర అనే అంశంపై ఆదివారం,రామచంద్ర గార్డెన్స్ లో సెమినార్ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోటరీ జోన్7, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్, ముఖ్య అతిధి,రోటరేరియన్ అభినందన్ ఈ అంశంపై సభ్యులకు అనుసరించవలసిన వివిధ వ్యూహాల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా మరియు…

Read More

క్షీరారామం దర్శించుకున్న ప్రముఖులు

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని శనివారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ మరియు అడిషనల్ డిస్టిక్ట్ జడ్జ్ ఏ.వాసంతి స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ.వో ముచ్చర్ల శ్రీనివాస్ సాలుతో సత్కరించారు. ప్రధానఅర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి .సూర్య ప్రకాష్, తహసిల్దార్ దుర్గా కిషోర్, సూపర్డెంట్ పి.వాసు,పాలకొల్లు…

Read More

పశువైద్యశిపురం ప్రారంభించిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మట్లపాలెం గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పసుపు వైద్య శిబిరం శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండలంలోని మట్లపాలెం, నార్ని మెరక, వడ్డీ లంక గ్రామాల రైతులకు సగం ధరకే దాణ బస్తాలు అందజేశారు. పశువైద్యశిపురం సందర్శించి వైద్యాధికారులను విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పశువైద్య సహాయ సంచాలకులు జి సత్యనారాయణ, వైద్యులు,వారి సిబ్బంది, మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, సొసైటీ అధ్యక్షులు డేగల సత్తి…

Read More

అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ అంబేద్కర్ ఆశయాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గతంలో భారత దేశ అత్యున్నత పదవి పార్లమెంటు స్పీకర్గా జిఎంసి బాలయోగి రాష్ట్ర స్పీకర్గా ప్రతిభాపాతిని ఎంపిక చేసి సౌండ్ సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ నివేద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

Read More

ప్రజలపై అప్పుల భారం మోపని కూటమి ప్రభుత్వం మంత్రి నిమ్మల

లకొల్లు:డిసెంబర్, 6 (తెలుగు న్యూస్ పవర్)అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయం స్వార్థం కోసం కాదు,ప్రజల కోసం అని నమ్మే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోడీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అప్పుల భారం లేని అభివృద్ధి,సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలన…

Read More

కృష్ణ తేజ అద్భుత చెస్ ప్రదర్శన

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ అంతర్జాతీయ చదరంగా క్రీడ ఛాంపియన్ శనివారం చదరంగం లో అద్భుతాన్ని ప్రదర్శించారు. కృష్ణ తేజ ఒకేసారి 55 మందితో చదరంగం ఆడి అద్భుతాన్ని ఆవిష్కరించారు. స్థానిక యూరో కిడ్స్ పాఠశాల ఇందుకు వేదిక అయింది. ఈ సందర్భంగా కృష్ణ తేజ మాట్లాడుతూ, చెస్ ఆడటం వల్ల మేదస్సు వికసిస్తుందన్నారు. ఇది విద్యార్థుల ధారణకుఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణ తేజను అభినందించారు. విద్యార్థులకు మంత్రి…

Read More

అంబేద్కర్ కు నివాళి

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు జరిపించారు. ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ 1,2, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ సమ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారన్నారు. అంబేద్కర్ నేటి యువతకు గొప్ప స్ఫూర్తిని కొనియాడారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ రామకృష్ణ,…

Read More