రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి
పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్,…