Telugu News Power

అధికార మార్పిడితో మారిన భారత రాజకీయ ముఖచిత్రం.

జనరల్ డెస్క్: ఏప్రిల్,4(తెలుగు న్యూస్ పవర్. కాం) ఈ ఏడాది, ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల చారిత్రాత్మక ఫలితాలు భారతదేశ రాజకీయ భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరింపచేసాయి. బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది, తమిళనాడులో టీవీకే షాక్ ఇచ్చింది, కేరళలో ఎర్రజెండా అధికారం పోగొట్టుకొని, దేశంలో కమ్యూనిస్టులకు ఉన్న ఒకే ఒక్క అధికార పీఠం 50 ఏళ్ల తరువాత కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారం చేపట్టి, తన ఉనికిని కాపాడుకుంది. పుదుచ్చేరి ఎన్నికల్లో మళ్లీ అధికారం…

Read More

బిజెపి విజయోత్సవం.

యలమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)దేశంలో మినీ ఎన్నికలుగా భావించిన, ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ, మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించటంతో యలమంచిలి మండల భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మేడపాడు సెంటర్లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లభు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి నంబూరి రంగారావు, జడ్డు రామకృష్ణ కుక్కల కేశవరావు, దివి నరసింహారావు, పోతు మహేష్, పతంజలి,,వీర…

Read More

కష్టపడి పనిచేసే వారికి ఓటెయ్యండి, వైసీపీకి ఒక్క ఓటు వేసిన నష్టమే

యలమంచిలి: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేసే కూటమి ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఓటు వేయాలని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఆరు గ్రామాలలో, రూ. 7.60 కోట్ల తో ప్రారంభించనున్న, 10 పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులతో, 20 ఏళ్ళ వెనక్కు…

Read More

ఎగ్జిట్ పోల్స్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బుధవారం ముగిసాయి. ఈ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు తమఅంచనాలు ఋధవారం ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఇది కేవలం అంచనాలు మాత్రమే.

Read More

ఇంధన కొరత తీర్చకపోతే ఉద్యమిస్తాం. వైయస్సార్ సిపి ఇంచార్జ్ గుడాల గోపి.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో 9నెలలకు సరిపడ ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎందుకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు, భీమవరం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గుడాల గోపి ఇంధన సరఫరా ఇబ్బందులపై మాట్లాడారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే ప్రసాద రాజు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, మంత్రులు బ్లాక్ మార్కెట్…

Read More

ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులు గా మిగిలిపోతారు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కాం) మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం ప్రముఖ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కంటతడి పెట్టడం దేశానికి మంచిది కాదని, మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయన్న భారతీయ సంస్కృతిని విస్మరించి, ఇండియా కూటమి…

Read More

భవిష్యత్తుపై వైసీపీలో అలజడి -మంత్రి నిమ్మల రామానాయుడు

యలమంచిలి; ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) భవిష్యత్తుపై వైసీపీ లో అలజడి మొదలైందని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్థానిక మేడపాడు గ్రామాభివృద్ధికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల నిధులతో ప్రారంభం కాబోయే పనులకు ఆదివారం మంత్రి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ బయటకు వచ్చి సొంతంగా పత్రికా సమావేశాలు నిర్వహించకుండా నిరోధించాలని చూస్తున్నారన్నారు. జగన్ కు ఇచ్చిన స్క్రిప్ట్…

Read More

జాతీయ రాజకీయాలకు దిక్సూచి తెలుగుదేశం పార్టీ -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెనుసంచలనమని, దేశ రాజకీయాలకు దిక్సూచని, పార్టీ కీలక నేత, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆదివారం స్థానిక ఉగాది బొమ్మల్ సెంటర్ సమీపంలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి,పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ముందు, టిడిపి తర్వాత అనే స్పష్టమైన…

Read More

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. -పార్టీజాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ,సుశిక్షితితులైన కార్యకర్తలదేనని, వారే అధినేతలని, రాజకీయాల్లో కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ పదాన్ని ఆవిష్కరించి ఆదివారం ఆవిర్భవ సభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని మూడు ముక్కలాట ముగిసింది…

Read More

వారం రోజులు ముందే టిడిపి జెండా పండుగ.

భీమవరం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, వారం రోజులు ముందు నుంచే వాడు వాడల జెండా పండుగ నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ప్రజా ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు, జయంతి సందర్బంగా,మార్చి,29న ప్రారంభం కావలసిన వాడవాడలా టిడిపి జెండా పండగ, భీమవరంలో వారం రోజులు ముందే రాజ్యసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని 1 వార్డు మెంటేవారితోటలో…

Read More