Telugu News Power

పాలకొల్లు దుఃఖదాయని దమ్మయపర్తి మురుగు నుంచి విముక్తి.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) దమ్మయ్యపర్తి కోడు పాలకొల్లు మునిసిపాలిటీ అంత పురాతనమైనది. హిందూపురాణాలలో, ముఖ్యంగా,గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణీ నది లాంటిది. ఆ నది యమలోకానికి,భూమి మరియు నరకం మధ్య ప్రవహించే భయంకరమైన నదిగా చెప్పబడింది. పాపులు చనిపోయిన తర్వాత ఈ నదిని దాటవలసి వస్తుంది. ఇక్కడ రక్తం, మలం, కుళ్ళు, మూత్రం వంటి దుర్గంద ద్రవాలతో నిండి ఉంటుంది. పాపులను ముళ్ళు,చేపలతో బాధపెడుతూ ఈ నదిని దాటిస్తారు అని నమ్మకం. అయితే దమ్మయ్యపర్తికోడు వైతరణి…

Read More

11 కే పరిమితమైన జగన్ మారలేదు-మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,8(తెలుగు న్యూస్ పవర్) మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. తిరుపతి హుండీ పరకామణి చోరీ కేసులో నిందితులను వెనకేసుకురావడాన్ని మంత్రి ఖండించారు. జగన్ దృష్టిలో 70 వేల చోరీ చిన్న మొత్తంగా కనపడిందంటే, అది నిజమే కావచ్చు అన్నారు. లక్షల కోట్లు తిన్న జగన్ ఎవరు ఏమీ చేయలేకపోయారని, దర్జాగా బయట తిరగ్ కలుగుతున్నానని అందువల్ల పరకామని చోరీ కేసు…

Read More

అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలి అధికారులుకు మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు:డిసెంబర్, 7 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సమీక్ష లో టిడ్కో ఇళ్ళు,మున్సిపల్, టూరిజం,పంచాయతీరాజ్, జలవనరులు, ప్రజాఆరోగ్య శాఖలతో మంత్రి సమీక్ష సమావేశం లో దిశా నిర్దేశం చేశారు. పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పనులు విషయంలో ముందు వరుసలో…

Read More

వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు

యలమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలం వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మంగళవారం సిఐడి నోటీసులు అందుకున్నట్టు వెల్లడించారు. టిడ్కో ఇల్లు పంపిణీ సభ సందర్భంగా, 2022 లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నామన్నారు. అప్పటి శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రోటోకాల్ పాటించకపోవడం,తనపై దాడి చేశారని పలువురు వైసిపి నాయకులు పై కేసు పెట్టారని తెలిపారు. ఇది తనపై టిడిపి పార్టీ వారు పెట్టిన ఐదో కేసుగా ఆయన వివరించారు. వైసిపి…

Read More

వాటర్ ప్లాంట్ వాడుకలోకి తీసుకువస్తా – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) బగేశ్వరంలో మూసివేసిన వాటర్ ప్లాంట్ తిరిగి వినియోగంలోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక మండలం బగ్గేశ్వరం గ్రామంలో పునరుద్ధరిస్తున్న మైక్రో వాటర్ ఫిల్టర్ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధులు లేని తీవ్రంగా ఉన్నప్పటికీ బెగ్గేశ్వరం గ్రామం పై ఉన్న ప్రత్యేక అభిమానం గౌరవంతో ఈ నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు సుమారు పది లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభం…

Read More

పశువుల దాణ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని కాపవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 60 మంది రైతులకు సగం ధరకే దాణ అందజేశారు. దాణ50 కేజీలు బస్తా అసలు ధర రూ.1110 లు. నియోజకవర్గ పరిధిలో 110 టన్నుల దాన సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ దాణ మొత్తం విలువ 24 లక్షల 42…

Read More

మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిర్మల

అభివృద్ధి పనులపై మంత్రి నిమ్మల సమీక్ష పాలకొల్లు:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలకు,నమ్మకానికి అనుగుణంగా అధికారులు, ఏజెన్సీలు పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టణంలో ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం శనివారం ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పార్థసారథి, వివిధ శాఖల అధికారులు,వారి సిబ్బంది,…

Read More

మహిళల కోసం మహత్తర కార్యం

-వైజాగ్ బుజ్జి వెల్లడి. యలమంచిలి: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి గ్రామానికి అంబులెన్స్ ,కైలాస రథం అందుబాటులోకి వచ్చాయి. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ వాహనాలకు దాదాపు 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ రెండు వాహనాలను పాలకొల్లు ఆర్టీవో నాయక్ శనివారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికెట్ తాళ్లూరి శ్రీనివాస్ కు ఆర్టీవో అందజేశారు. స్థానిక పంచాయతీ దగ్గర గల రెండు సెంట్లు స్థలాన్ని ,వైజాగ్…

Read More

భావిత తరాల కోసం నిరంతరం కష్టపడాలి మంత్రి నిమ్మల పిలుపు

యలమంచిలి: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి మిమ్మల్ని రామానాయుడు పిలుపునిచ్చారు. యలమంచిలి మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ సభకు నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయం కూడా చేయాలని కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి…

Read More

జగన్ నీటి లేఖపై నిప్పులు చెరిగిన- మంత్రి నిమ్మల

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ -2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శనివారం సాయంత్రం రాష్ట్ర జలవి వనరులశాఖమాత్యులు నిమ్మల రామానాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ ఆంధ్రరాష్ట్ర జలవనరులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ…

Read More